Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తశుద్ధికి వేపచెక్క పొడితే కలిపి తీసుకుంటే?

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (22:35 IST)
రక్త శుద్ధికి వేప చెక్కపొడి, బావంచాల పొడి ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి వుంచుకుని రోజు ఒకసారి రెండు గ్రాముల పొడిని ఒక టీ స్పూన్ తేనె లేదా 50 మి.లీ నీటిలో కలిపి సేవించడం వల్ల రక్తశుద్ధి జరిగి వివిధ రకాలైన చర్మరోగాలు తగ్గిపోతాయి.
 
చెవికి సంబంధించిన సమస్యలకు... 50 గ్రాముల వేపాకులను 100 మిల్లీ లీటర్ల ఆవనూనేనెలో వేసి కలిపి సన్నని మంటపై ఆకులు నల్లగా మాడేంతవరకూ మరిగించి 10 గ్రాముల పసుపు పొడి వేసి దించి చల్లార్చి వడగట్టి 10 మిల్లీ లీటర్ల తేనె కలిపి వుంచుకుని రోజూ రెండుమూడుసార్లు 2 నుంచి 3 చుక్కలు చెలిలో వేస్తుంటే చెవినొప్పి, పోటు, బాధ, చెవి నుంచి చీము కారడం, చెవిలో హోరు లాంటి వివిధ రకాల బాధలు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kavitha: దీపావళి రోజున కొత్త పార్టీ ప్రకటన చేయనున్న కల్వకుంట్ల కవిత.. రెండు పేర్లు సిద్ధం..?

Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్- రూ.102.55 కోట్ల జరిమానా విధించిన డీఆర్ఐ

Kothagudem: తాగొద్దయ్యా అంటే భార్యను చంపేసిన భర్త.. పోలీసుల ముందు లొంగిపోయాడు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

తర్వాతి కథనం
Show comments