Webdunia - Bharat's app for daily news and videos

Install App

మట్టి పాత్రల్లో మాంసాహారం వండితే.. ఎంత మేలో తెలుసా?

Webdunia
గురువారం, 23 జులై 2020 (20:51 IST)
Pot
మట్టి పాత్రలను వాడటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మట్టి పాత్రల్లో వండిన భోజనం రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇలా మట్టికుండల్లో వండిన ఆహారంలో ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తుంది. మట్టి కుండల్లో వంట చేయడం వలన పోషకాలు ఆవిరి కాకుండా ఉంటాయి. 
 
మట్టి కుండలో వండిన ఆహారంలో నూనె శాతం తక్కువుగా ఉంటుంది. బలమైన ఆహరంగా వీటిని చెప్తారు. నేరుగా ఆహరంలో పోషకాలు ఉంటాయి, బెస్ట్ రెసిపీలతో పాటు మట్టి పాత్రల వల్ల ఎలాంటి చెడు ఉండదు. కుండల్లో పెరుగు చల్లగా చిక్కగా మంచిగా రుచిగా ఉంటుంది. రంధ్రాలున్న మట్టి కుండ లేదా పాత్రలో వండటం వల్ల ఉష్ణోగ్రత, ఆవిరి అన్నివైపులా పరుచుకోవడంతో వంటకం బాగా ఉపయోగపడుతుంది. 
 
ముఖ్యంగా మాంసాహారం మట్టికుండలో వండితే ఎంతో రుచిగాను, మెత్తగానూ వుంటుంది. అందు కే ఈ మధ్య రెస్టరెంట్లలో కుండ బిర్యానీ బాగా ప్రాచుర్యం పొందింది. మట్టికుండలో ఆహారం త్వరగా చల్లారదు. కాబట్టి  అప్పుడప్పుడు వేడి చేయాల్సిన అవసరం వుండదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments