Webdunia - Bharat's app for daily news and videos

Install App

మట్టి పాత్రల్లో మాంసాహారం వండితే.. ఎంత మేలో తెలుసా?

Webdunia
గురువారం, 23 జులై 2020 (20:51 IST)
Pot
మట్టి పాత్రలను వాడటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మట్టి పాత్రల్లో వండిన భోజనం రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇలా మట్టికుండల్లో వండిన ఆహారంలో ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తుంది. మట్టి కుండల్లో వంట చేయడం వలన పోషకాలు ఆవిరి కాకుండా ఉంటాయి. 
 
మట్టి కుండలో వండిన ఆహారంలో నూనె శాతం తక్కువుగా ఉంటుంది. బలమైన ఆహరంగా వీటిని చెప్తారు. నేరుగా ఆహరంలో పోషకాలు ఉంటాయి, బెస్ట్ రెసిపీలతో పాటు మట్టి పాత్రల వల్ల ఎలాంటి చెడు ఉండదు. కుండల్లో పెరుగు చల్లగా చిక్కగా మంచిగా రుచిగా ఉంటుంది. రంధ్రాలున్న మట్టి కుండ లేదా పాత్రలో వండటం వల్ల ఉష్ణోగ్రత, ఆవిరి అన్నివైపులా పరుచుకోవడంతో వంటకం బాగా ఉపయోగపడుతుంది. 
 
ముఖ్యంగా మాంసాహారం మట్టికుండలో వండితే ఎంతో రుచిగాను, మెత్తగానూ వుంటుంది. అందు కే ఈ మధ్య రెస్టరెంట్లలో కుండ బిర్యానీ బాగా ప్రాచుర్యం పొందింది. మట్టికుండలో ఆహారం త్వరగా చల్లారదు. కాబట్టి  అప్పుడప్పుడు వేడి చేయాల్సిన అవసరం వుండదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments