Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్తనాలు బిగుతుగా ఉండాలంటే.. లేత మర్రివూడల పొడిని ఇలా ఉపయోగించాలి..

మర్రిచెట్టు ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఐదు నుంచి పది గ్రాముల మర్రి ఊడలు తింటే.. మూత్రం నుంచి వీర్యం పడిపోవడం ఆగిపోతుంది. శీఘ్ర స్కలనం తగ్గిపోయి వీర్య బలం పెరుగ

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (12:37 IST)
మర్రిచెట్టు ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఐదు నుంచి పది గ్రాముల మర్రి ఊడలు తింటే.. మూత్రం నుంచి వీర్యం పడిపోవడం ఆగిపోతుంది. శీఘ్ర స్కలనం తగ్గిపోయి వీర్య బలం పెరుగుతుంది. మర్రి ఊడల్ని చిన్న ముక్కలుగా కోసి.. గాలికి ఎండబెట్టి దంచి పొడిచేసుకుని జల్లెడ పట్టి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజుకు రెండు పూటలా చెంచా మోతాదులో తిని నీరు సేవిస్తే అధిక వేడి తగ్గిపోతుంది. శరీరానికి కాంతి లభిస్తుంది. 
 
మర్రి ఆకులను నీటిలో వేసి చిన్నమంటపైన మరగబెడుతూ కషాయం చిక్కబడే వరకు మరిగించి దించి ఆ కషాయంలో తగినంత కలకండ కలిపి సేవిస్తుంటే అపరిమితమైన వీర్యవృద్థి కలుగుతుంది. లేత మర్రి వూడలను తెచ్చి మెత్తగా నూరి ఆ ముద్దను చను మొనలు వదిలి చనులకు పూసి కట్టుగట్టి ఉదయం తీసి వేస్తుంటే జారిపోయిన స్తనాలు గట్టిపడతాయి. మర్రివూడలను మంచినీటితో కలిపి కషాయంలా కాచి చల్లార్చి తాగుతుంటే పైత్యం తగ్గిపోయి జ్వరం హరించిపోతుంది.
 
మర్రిచెట్టు లేత వూడల రసం 10 గ్రాములు తీసుకొని దానిలో మెత్తగా నూరిన 5 మిరియాల గంధాన్ని కలిపి ప్రతిరోజూ సేవిస్తుంటే కుష్టు రోగాలు, చర్మరోగాలు దరిచేరవు. లేత మర్రి ఆకులు 25 గ్రాములు తీసుకొని పావు లీటరు మంచి నీటిలో కలిపి మెత్తగా నూరి గుడ్డలో వడపోసుకుని రోజూ త్రాగుతుంటే రక్తమొలలు పూర్తిగా తగ్గిపోతాయి. రక్తస్రావం వెంటనే ఆగిపోతుంది. లేత మర్రి మొగ్గలు 10 గ్రాములు గ్రహంచి దానితో పాటు బాగా లేతగా ఉన్న దేశవాళీ వంకాయ ఒకటి కలిపి, ఆ రెండింటినీ కలుపుకుని తింటుంటే నడుము నొప్పి తగ్గుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments