Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ చెట్టు వేర్లను, బెరడును నలగ్గొట్టి నీటిలో వేడిచేసి వడగట్టి పురుషులు తీసుకుంటే?

చిట్టాముట్టి వేరును నూరుకుని ఆ మిశ్రమంలో ఆవుపాలు, నువ్వుల నూనె కలుపుకుని బాగా మరిగించుకోవాలి. కాసేపటి తరువాత పాలతో ముందుగా తయారుచేసుకున్న కషాయాన్ని కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే కీళ్ల నొప్పులు, సయాటిక

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (16:58 IST)
చిట్టాముట్టి వేరును నూరుకుని ఆ మిశ్రమంలో ఆవుపాలు, నువ్వుల నూనె కలుపుకుని బాగా మరిగించుకోవాలి. కాసేపటి తరువాత పాలతో ముందుగా తయారుచేసుకున్న కషాయాన్ని కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే కీళ్ల నొప్పులు, సయాటికా సమస్యలు, గౌట్ నొప్పులు తొలగిపోతాయి. చిట్టాముట్టి వేరు చూర్ణాన్ని తేనెలో కలిపి ఆ మిశ్రమాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే స్త్రీలకు చాలా మంచిది.
 
చిట్టాముట్టి వేరు పేస్ట్‌లో కప్పు పాలు, నీరు కలుపుకుని బాగా మరిగించుకుని చక్కెర వేసుకుని తాగితే గర్భస్రావం కాదు. చిట్టాముట్టి వేర్లను, బెరడును నలగ్గొట్టి పావు లీటర్ నీళ్లలో వేసుకుని బాగా మరిగించి వడబోసి అందులో కొద్దిగా చక్కెర కలుపుకుని రోజూ తీసుకుంటే వీర్యం చిక్కబడుతుంది. 
 
చిట్టాముట్టి వేర్లు, పల్లేరు వేర్లు సమానంగా నీళ్లలో కలుపుకుని కాచి చేసిన కషాయాన్ని 30 నుంచి 50 మి.లీ. మోతాదులో రోజుకు రెండు పూటలా సేవిస్తే అర్శమొలలు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments