Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ చెట్టు వేర్లను, బెరడును నలగ్గొట్టి నీటిలో వేడిచేసి వడగట్టి పురుషులు తీసుకుంటే?

చిట్టాముట్టి వేరును నూరుకుని ఆ మిశ్రమంలో ఆవుపాలు, నువ్వుల నూనె కలుపుకుని బాగా మరిగించుకోవాలి. కాసేపటి తరువాత పాలతో ముందుగా తయారుచేసుకున్న కషాయాన్ని కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే కీళ్ల నొప్పులు, సయాటిక

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (16:58 IST)
చిట్టాముట్టి వేరును నూరుకుని ఆ మిశ్రమంలో ఆవుపాలు, నువ్వుల నూనె కలుపుకుని బాగా మరిగించుకోవాలి. కాసేపటి తరువాత పాలతో ముందుగా తయారుచేసుకున్న కషాయాన్ని కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే కీళ్ల నొప్పులు, సయాటికా సమస్యలు, గౌట్ నొప్పులు తొలగిపోతాయి. చిట్టాముట్టి వేరు చూర్ణాన్ని తేనెలో కలిపి ఆ మిశ్రమాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే స్త్రీలకు చాలా మంచిది.
 
చిట్టాముట్టి వేరు పేస్ట్‌లో కప్పు పాలు, నీరు కలుపుకుని బాగా మరిగించుకుని చక్కెర వేసుకుని తాగితే గర్భస్రావం కాదు. చిట్టాముట్టి వేర్లను, బెరడును నలగ్గొట్టి పావు లీటర్ నీళ్లలో వేసుకుని బాగా మరిగించి వడబోసి అందులో కొద్దిగా చక్కెర కలుపుకుని రోజూ తీసుకుంటే వీర్యం చిక్కబడుతుంది. 
 
చిట్టాముట్టి వేర్లు, పల్లేరు వేర్లు సమానంగా నీళ్లలో కలుపుకుని కాచి చేసిన కషాయాన్ని 30 నుంచి 50 మి.లీ. మోతాదులో రోజుకు రెండు పూటలా సేవిస్తే అర్శమొలలు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

తర్వాతి కథనం
Show comments