Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగులో కరివేపాకు వేసి జుట్టుకు పట్టిస్తే?

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (18:36 IST)
పెరుగులో కరివేపాకు వేసి మిక్సీ పట్టించి జుట్టుకు రాసి గంట తర్వాత కడిగేయాలి. దీంతో చుండ్రు సమస్య వుండదు. 
 
కొబ్బరినూనెలో కరివేపాకు, మెంతిపొడి, కోసిన ఉల్లి ముక్కలు కలిపి పది నిమిషాల పాటు ఉడికించి వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి తలకు పట్టించి ఉదయం తలస్నానం చేస్తే జుట్టు నల్లబడుతుంది. 
 
కొబ్బరినూనెలో కరివేపాకు వేసి నల్లగా మారే వరకు మరిగించి వడపోసి రోజూ రాసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

తర్వాతి కథనం
Show comments