Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిగా వగరు గల పదార్థాలు తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (22:47 IST)
వగరు రుచిని మితంగా సేవిస్తే దోషప్రకోపాలు అదుపులో వుంటాయి. కఫాన్ని పలుచగా మార్చి వదిలించడంలోను, వ్రణాలలోని చెడు మాలిన్యాలను తొలగించడంలోను, వ్రణాలలో హరించిన మాంసాన్ని పూరించడంలోను కషాయ రసం బాగా పనిచేస్తుంది. రక్త, పిత్త వ్యాధులను నివారిస్తుంది.
 
ఐతే ఈ వగరు రుచిని శరీర శక్తికి మించి అధికంగా తీసుకుంటే దుష్ఫలితాలు సంభవిస్తాయి. వాగ్ధాటికి అంతరాయం కలుగుతుంది. రొమ్ము, కడుపులో నొప్పులు వస్తాయి. సంభోగశక్తి సన్నగిల్లుతుంది. శరీరానికి నలుపు రంగు ప్రాప్తిస్తుంది.
 
మలబద్ధకం, దుర్బలత్వాన్ని కలిగించి, వాత, మూత్ర, పురీష శుక్రములు బంధించడానికి కారణమై పక్షవాతం వంటి రోగాలను సైతం కలిగిచడానికి కారణమవుతుంది. అందుకే శరీరానికి అవసరమైన మోతాదుకి మించి ఈ వగరు పదార్థాలను అధికంగా తీసుకోరాదు. ఇది శరీరానికి మిగుల బరువును ఏర్పరచడమే కాకుండా త్వరగా ముసలితనాన్ని కొనితెస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

తర్వాతి కథనం
Show comments