Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవంగాలతో వీర్యకణాల వృద్ధి

తేనె, కొన్ని చుక్కల లవంగాల నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి మూడుసార్లు తాగితే జలుబు తగ్గిపోతుంది. లవంగాలను పొడి చేసి, నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్‌ తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఆహ

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (11:21 IST)
తేనె, కొన్ని చుక్కల లవంగాల నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి మూడుసార్లు తాగితే జలుబు తగ్గిపోతుంది. లవంగాలను పొడి చేసి, నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్‌ తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం ద్వారా ఒత్తిడి, అలసట, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలు వీర్య కణాల వృద్ధికి కూడా తోడ్పడుతుంది.
 
తులసి, పుదీనా, లవంగాలు, యాలుకలను మిశ్రమం టీలా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడిని తగ్గుతుంది. కానీ, ఈ టీలో చక్కెరకు బదులు తేనెను ఉపయోగించడం ఉత్తమం. దగ్గుకు సహజమైన మందు లవంగం. దగ్గుకే కాదు, శ్వాస సంబంధిత సమస్యలకు కూడా అది బాగా పని చేస్తోంది. లవంగాలలో ఉండే యూజెనాల్‌ అనే రసాయన పదార్థం పంటినొప్పిని తగ్గిస్తుంది. లవంగాలలోని ఘూటు పంటినొప్పినీ, నోటిలోని బ్యాక్టీరియాను కూడా నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments