Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు కలిపిన తులసీ ఆకుల రసాన్ని సేవిస్తే..? (video)

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (19:18 IST)
Turmeric, Basil leaves Water
ఒక పాత్రలో నీటిని మరిగించి.. అందులో కాసింత తులసీ ఆకులు, పసుపు పొడి చేర్చి మరిగించాలి. ఈ కషాయాన్ని వడగట్టి రోజూ తీసుకుంటే.. అనారోగ్య సమస్యలు దరిచేరవు. దగ్గు మటాష్ అవుతుంది. తులసీ, పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ తీసుకుంటే నోటి, ఉదర సంబంధిత రుగ్మతల నుంచి తప్పుకోవచ్చు. ఇంకా అజీర్తి సమస్యలుండవు. 
 
రోజు ఉదయం పరగడుపున తులసీ ఆకులు నానబెట్టిన నీటిని తాగడం ద్వారా పైల్స్, సైనస్, మానసిక ఒత్తిడి, తలనొప్పి మాయమవుతాయి. ఆస్తమా రోజులు తులసీ ఆకుల నీటిలో పసుపు పొడి కలిపి ఆ నీటిని మరిగించి సేవించడం ద్వారా శ్వాస సమస్యలు వుండవు. 
 
తులసీ, పసుపు మరిగించిన నీటిని రోజు పరగడుపున తీసుకుంటే ఒబిసిటీ వుండదు. నరాల బలహీనతకు ఈ నీరు మెరుగ్గా పనిచేస్తుంది. మెదడుకు రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. తులసీ, పసుపు నీటిని సేవించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉదరంలోని అసిడిటీ కారకాలను ఇది దూరం చేయడం ద్వారా అసిడిటీని తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments