Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి ఆకు భోజనం.. తామరాకులో భోజనంతో ఎలాంటి ఫలితం? (video)

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (18:39 IST)
అరటి ఆకులపై వడ్డించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి రుగ్మతలను తొలగించుకోవాలంటే.. అరటి ఆకులో వేడి వేడిగా ఆహారం తీసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటి ఆకులో భోజనం చేయడం ద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది. 
 
ఈ ఆకులో విటమిన్లు పుష్కలంగా వుండటం ద్వారా వేడి పదార్థాలను అందులో వడ్డించడం ద్వారా ఆ విటమిన్లు మనం తీసుకునే ఆహారంలో కలిసి.. శరీరానికి పోషకాలు అందిస్తాయి. ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ అరటి ఆకులో వుంది. 
 
హెచ్.ఐ.వి, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఇది దూరం చేస్తుంది. అరటి ఆకులో భోజనం విషాన్ని హరిస్తుంది. అలాగే టేకు ఆకులో భోజనం చేస్తే పురాణాల ప్రకారం మంచి భవిష్యత్తు చేకూరుతుంది. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

తర్వాతి కథనం
Show comments