Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి పాలను ఆ ప్రాంతాల్లో రాస్తే..?

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:31 IST)
సాధారణంగా చాలామంది తేలు కుట్టినప్పుడు తెగ భయపడిపోతుంటారు. దేవుడా తేలు కరిచిందే అంటూ ఆందోళన చెందుతారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి మందులు, మాత్రలు తెచ్చుకుంటారు. అయినా సమస్య తగ్గుముఖం పట్టదు. దాంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకు పరిష్కార మార్గం బొప్పాయి. ఎలా పనిచేస్తుందో చూద్దాం...
 
మీరు బొప్పాయి పండును ఇష్టంగా తింటారా.. అయితే మీకు మతిమరుపు రాదని వైద్య నిపుణులు అంటున్నారు. వీటివల్ల ఎంతో మేలు కలుగుతుంది. బొప్పాయి పండులో మతిమరుపును అరికట్టే గుణం చాలా ఉంది.
 
బొప్పాయి గింజల్ని ఎండబెట్టి, పొడి చేసి పేరిన నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు పోతాయి. బొప్పాయి పండే కాదు, ఆకులు కూడా ప్రయోజనకరమే. బొప్పాయి ఆకుల్ని వేడినీటితో నూరి నరాలపై రాస్తే వాపు తగ్గుతుంది. 
 
బొప్పాయి పాలను తేలుకుట్టిన చోట రాస్తే విషం తొలగిపోతుంది. బొప్పాయి పాలకు సమానంగా పంచదారను కలిపి మూడు భాగాలుగా చేసి, రోజుకో భాగం చొప్పున సేవిస్తే కాలేయ పెరుగుదల నివారణ అవుతుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments