Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి పాలను ఆ ప్రాంతాల్లో రాస్తే..?

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:31 IST)
సాధారణంగా చాలామంది తేలు కుట్టినప్పుడు తెగ భయపడిపోతుంటారు. దేవుడా తేలు కరిచిందే అంటూ ఆందోళన చెందుతారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి మందులు, మాత్రలు తెచ్చుకుంటారు. అయినా సమస్య తగ్గుముఖం పట్టదు. దాంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకు పరిష్కార మార్గం బొప్పాయి. ఎలా పనిచేస్తుందో చూద్దాం...
 
మీరు బొప్పాయి పండును ఇష్టంగా తింటారా.. అయితే మీకు మతిమరుపు రాదని వైద్య నిపుణులు అంటున్నారు. వీటివల్ల ఎంతో మేలు కలుగుతుంది. బొప్పాయి పండులో మతిమరుపును అరికట్టే గుణం చాలా ఉంది.
 
బొప్పాయి గింజల్ని ఎండబెట్టి, పొడి చేసి పేరిన నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు పోతాయి. బొప్పాయి పండే కాదు, ఆకులు కూడా ప్రయోజనకరమే. బొప్పాయి ఆకుల్ని వేడినీటితో నూరి నరాలపై రాస్తే వాపు తగ్గుతుంది. 
 
బొప్పాయి పాలను తేలుకుట్టిన చోట రాస్తే విషం తొలగిపోతుంది. బొప్పాయి పాలకు సమానంగా పంచదారను కలిపి మూడు భాగాలుగా చేసి, రోజుకో భాగం చొప్పున సేవిస్తే కాలేయ పెరుగుదల నివారణ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments