Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి పాలను ఆ ప్రాంతాల్లో రాస్తే..?

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:31 IST)
సాధారణంగా చాలామంది తేలు కుట్టినప్పుడు తెగ భయపడిపోతుంటారు. దేవుడా తేలు కరిచిందే అంటూ ఆందోళన చెందుతారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి మందులు, మాత్రలు తెచ్చుకుంటారు. అయినా సమస్య తగ్గుముఖం పట్టదు. దాంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకు పరిష్కార మార్గం బొప్పాయి. ఎలా పనిచేస్తుందో చూద్దాం...
 
మీరు బొప్పాయి పండును ఇష్టంగా తింటారా.. అయితే మీకు మతిమరుపు రాదని వైద్య నిపుణులు అంటున్నారు. వీటివల్ల ఎంతో మేలు కలుగుతుంది. బొప్పాయి పండులో మతిమరుపును అరికట్టే గుణం చాలా ఉంది.
 
బొప్పాయి గింజల్ని ఎండబెట్టి, పొడి చేసి పేరిన నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు పోతాయి. బొప్పాయి పండే కాదు, ఆకులు కూడా ప్రయోజనకరమే. బొప్పాయి ఆకుల్ని వేడినీటితో నూరి నరాలపై రాస్తే వాపు తగ్గుతుంది. 
 
బొప్పాయి పాలను తేలుకుట్టిన చోట రాస్తే విషం తొలగిపోతుంది. బొప్పాయి పాలకు సమానంగా పంచదారను కలిపి మూడు భాగాలుగా చేసి, రోజుకో భాగం చొప్పున సేవిస్తే కాలేయ పెరుగుదల నివారణ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments