Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి పాలను ఆ ప్రాంతాల్లో రాస్తే..?

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:31 IST)
సాధారణంగా చాలామంది తేలు కుట్టినప్పుడు తెగ భయపడిపోతుంటారు. దేవుడా తేలు కరిచిందే అంటూ ఆందోళన చెందుతారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి మందులు, మాత్రలు తెచ్చుకుంటారు. అయినా సమస్య తగ్గుముఖం పట్టదు. దాంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకు పరిష్కార మార్గం బొప్పాయి. ఎలా పనిచేస్తుందో చూద్దాం...
 
మీరు బొప్పాయి పండును ఇష్టంగా తింటారా.. అయితే మీకు మతిమరుపు రాదని వైద్య నిపుణులు అంటున్నారు. వీటివల్ల ఎంతో మేలు కలుగుతుంది. బొప్పాయి పండులో మతిమరుపును అరికట్టే గుణం చాలా ఉంది.
 
బొప్పాయి గింజల్ని ఎండబెట్టి, పొడి చేసి పేరిన నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు పోతాయి. బొప్పాయి పండే కాదు, ఆకులు కూడా ప్రయోజనకరమే. బొప్పాయి ఆకుల్ని వేడినీటితో నూరి నరాలపై రాస్తే వాపు తగ్గుతుంది. 
 
బొప్పాయి పాలను తేలుకుట్టిన చోట రాస్తే విషం తొలగిపోతుంది. బొప్పాయి పాలకు సమానంగా పంచదారను కలిపి మూడు భాగాలుగా చేసి, రోజుకో భాగం చొప్పున సేవిస్తే కాలేయ పెరుగుదల నివారణ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments