Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేప పువ్వును నేతిలో వేయించి తీసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (14:45 IST)
సాధారణంగా చాలామంది వేప పువ్వును ఎక్కువగా ఉపయోగించరు. ఆ పువ్వుతో మనకేం పనుందని అనుకుంటారు. దీనిలోని ప్రయోజనాలు తెలుసుకుంటే.. తప్పకుండా ఈ పువ్వును ఉపయోగించాలనిపిస్తుంది. మరి ఆ ప్రయోజనాలేంటో చూద్దాం..
 
1. వేప పువ్వులలో బెల్లం, కొంచెం ఉప్పు, కారం, కొద్దిగా నీరు కలిపి నూరండి. దీనిని పచ్చడిలా ఆహారంలో తీసుకుంటే కడుపులో క్రిములు పోవడమే కాకుండా జీర్ణశక్తిని కలిగించి ఆకలిని పుట్టిస్తుంది. 
 
2. వేప పువ్వులను ఎండబెట్టుకుని వాటిల్లో కొద్దిగా తేనె కలుపుకోవాలి. మళ్లీ ఆ పువ్వులను ఎండలో కొన్నాళ్ళుంచి గట్టిపడిన తరువాత ప్రతిరోజూ ఉదయాన్నే ఒక చెంచా చొప్పున తీసుకుంటే కఫ దోషం పోతుంది. 
 
3. ఎండిన వేప పువ్వులను నేతిలో దోరగా వేయించి అందులో కొద్దిగా ఉప్పు, కారం చల్లి అన్నంలో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
 
4. వేప పువ్వులను నీటిలో మరిగించి ఆ నీటిలో కొన్ని పుదీనా ఆకులు, కాఫీ పొడి స్పూన్ చక్కెర వేసి బాగా మరిగించుకోవాలి. ఈ తయారైన మిశ్రమాన్ని రోజూ భోజనాంతరం తరువాత తీసుకుంటే ఫలితం ఉంటుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

తర్వాతి కథనం
Show comments