Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయుర్వేద చిట్కాలు.. అరటి పువ్వు చూర్ణాన్ని ఆవు పాలతో..?

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (13:24 IST)
మధుమేహాన్ని నియంత్రించాలంటే.. రోజూ మెంతుల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. మధుమేహానికి మునగ, బచ్చలి, సీతాఫలాన్ని ఆహారంలో తీసుకోవాలి. మామిడికాయ టెంక గుజ్జును ఎండబెట్టి పొడి చేసి తేనె కలిపి తింటే కడుపులోని నులి పురుగులు తొలగిపోతాయి. మూలవ్యాధి కూడా నయమవుతుంది. అధిక రుతుస్రావం తగ్గిపోతుంది. 
 
కొత్తిమీర ఆకులను పంచదారతో గ్రైండ్ చేసి పాలు కలుపుకుని రోజూ 100 గ్రాములు తింటే మానసిక రుగ్మతలు దూరమవుతాయి. పసుపుతో పాటు అల్లం తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. అల్లం రసం, ఉల్లిపాయ రసం సమంగా కలిపి తీసుకుంటే వాంతులు ఆగుతాయి. అరటి పువ్వును చూర్ణం చేసి ఆ రసాన్ని ఆవు పాలలో కలిపి తాగితే కడుపునొప్పి తగ్గుతుంది.
 
జీలకర్రను నువ్వునూనెతో చూర్ణంలా చేసి తలకు రాసుకుని తలస్నానం చేస్తే తలనొప్పి, పిత్త వ్యాధులు తొలగిపోతాయి. పుదీనా ఆకుల రసాన్ని పచ్చ కర్పూరం కలిపి ముఖానికి రాసుకోవడం ద్వారా ముడతలు తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులపై రాస్తే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments