చేమంతి రేకులను నీటిలో మరిగించి..?

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (10:03 IST)
చేమంతి పువ్వులలోని ఔషధ గుణాలు అనేక రకాలైన గర్భకోశ సమస్యలను నివారిస్తాయి. ఒక కప్పు నీటిని మరిగించి, రెండు స్పూన్ల చేమంతి రేకులను వేసి మూతపెట్టి దించేయాలి. 5 నిమిషాల తరువాత వడబోసి త్రాగాలి. ఇందులో రుచికోసం కాస్తంత తేనె లేదా చక్కెర కలుపుకోవచ్చు. ఇవేమీ వేయకుండానే కూడా నచ్చితే తీసుకోవచ్చు.
 
ఇలా రోజుకు రెండు కప్పుల చొప్పున చేమంతి ద్రావణాన్ని తీసుకున్నట్లయితే... మెన్సెస్ సమయంలో కండరాలు పట్టేసి, పెద్దగా నొప్పి వస్తుండే సమస్యను నివారిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే బహిష్టు సమస్యల నుంచి బయటపడువచ్చు. 
 
ఏడాది పొడవునా తాజా చామంతి పువ్వులు దొరకడం కష్టం కాబట్టి, అందుబాటులో ఉన్నప్పుడు వాటిని ఎండబెట్టి, నిల్వచేసుకుని వాడుకోవడం మంచిది. అలాగే.. బహిష్టు సమయంలో కడుపునొప్పి బాధిస్తున్నట్లయితే, కింద పొట్టమీద, నడుము మీద వేడి కాపడం పెట్టుకోవాలి. చిన్న టవల్‌ను వేడినీటిలో ముంచి కాపడం పెట్టవచ్చు. లేదా మార్కెట్లో దొరికే హాట్ ప్యాక్ బ్యాగ్‌ను అయినా వాడవచ్చు. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి కొద్ది కొద్దిగా బయటపడవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments