చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటే... ఆయుర్వేద చిట్కా!

Webdunia
ఆదివారం, 2 నవంబరు 2014 (14:53 IST)
చాలా మందికి దంతాల చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటుంది. ఇలా వస్తుంటే ఉల్లిపాయని మెత్తగా నూరి పళ్లని, చిగుళ్లని మర్ధన చేయాలి. వేడి నీళ్లలో పసుపు, ఉప్పు వేసి పుకిళించి వేయాలి. అలాగే, ఉసిరి పచ్చడితో మొదటి ముద్ద తినండి. తగ్గిపోతుంది. 
 
ప్రతిరోజూ అన్నంలో శొంఠిపొడి వేసుకుని ఒక చెంచా నెయ్యితో కలిపి తింటే జీర్ణం చక్కగా అవడమే కాక గ్యాస్ చేరదు.
 
నల్లజీలకర్ర, ఉసిరిపొడి కలిపి నెయ్యితో కానీ, వెన్నతోకానీ కలిపి నాలుకపై రాసుకుంటే నోటిపూత తగ్గుతుంది. 
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గంజాయికి బానిసైన టెక్కీ, ఉద్యోగం ఊడగొట్టుకుని మేడ పైన గంజాయి సాగు, వీడియో

మహిళల పట్ల బీఆర్‌ఎస్‌కు ఎటువంటి గౌరవం లేదు: కవిత ధ్వజం

ఒక పార్టీయేమో కాంగ్రెస్ తొత్తు, ఇంకోటి భాజపాకి తొత్తు, ఈ రెండూ మనకొద్దబ్బా: టీవీకె విజయ్

త్రిశూర్‌లో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 13మంది మృతి

టీజీఎస్సార్టీసీ: ఏప్రిల్ 22 నుండి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటీ ఉద్యోగాలు వదిలి హీరోయిన్లు అయ్యారు

Peddi: ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ పూర్తి - ఐటెంసాంగ్ లో సంయుక్త మీనన్ !

Nagababu: CASTE మూవీ నుంచి రంగరాజన్ గా నాగబాబు లుక్

బెల్లంకొండ గణేష్, ఎ. కరుణాకరన్ కాంబినేషన్ లో రొమాంటిక్ కామెడీ చిత్రం

Vishwak Sen: థాయ్‌లాండ్‌లో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల ఈఎన్ఈ రిపీట్ షెడ్యూల్‌

Show comments