పసుపు టీ తాగితే ఏమవుతుంది..?

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (13:26 IST)
ప్రతీ వంటల్లో తప్పనిసరిగా వాడే పదార్థామంటే అది పసుపే. పసుపుతో ఇతరత్రా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వేలాది సంవత్సరాలుగా భారతీయులు పసుపును ఔషధంగా ఉపయోగిస్తుంటారు. పసుపులో లభించే కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడుతాయి.
 
పసుపుతో టీ తయారుచేసి తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. బరువు తగ్గించడంతోపాటు, ఒబిసిటీతో పోరాడడానికి పసుపు టీ చాలా మంచిది. చాలామంది అధిక బరువు తగ్గించాలని ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు. వాటిన్నింటిని వదిలేసి పసుపు టీ తాగితే చాలంటున్నారు వైద్యులు. ఎందుకంటే.. అధిక బరువును తగ్గించడంలో పసుపు టీ దోహదం చేస్తుంది. దాంతోపాటు గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది.
 
ఇన్ని ప్రయోజనాలు గల పసుపు టీని ఎలా చేయాలో తెలుసుకుందాం.. 4 కప్పుల నీటిని వేడిచేసి అందులో 2 స్పూన్ల పసుపు పొడిని కలుపుకోవాలి. దాదాపు 10 నిమిషాలపాటు ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. ఆ తరువాత దాన్ని గిన్నెలోకి తీసుకుని 5 నిమిషాలపాటు చల్లార్చాలి. ఆపై అల్లం ముక్క, కొద్దిగా తేనె కూడా కలపొచ్చు. ఇలా తయారుచేసిన టీని రోజూ తాగితే ఆరోగ్యం మెరుగవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

తర్వాతి కథనం
Show comments