Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామ మందిర పూజారితో పాటు 16 మంది పోలీసులకు క‌రోనా

Webdunia
గురువారం, 30 జులై 2020 (16:08 IST)
అయోధ్యలో భూమిపూజ కార్యక్రమంలో పాల్గన్న రామ జన్మభూమి పూజారి ప్రదీప్ దాస్‌ తో పాటు 16 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది.

దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్. ఆయనతో పాటు మరో నలుగురు పూజారులు కూడా ఉంటారు.  ఈ నలుగురిలో ప్రదీప్ దాస్‌ ఒకరు.

ఈయనకే కరోనా సోకటంతో, ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. కరోనా సోకిన 16 మంది పోలీసులూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారని సమాచారం.

భవ్య రామ మందిర భూమి పూజకు చకా చకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అయోధ్య అంతటా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments