మిధున రాశి 2021: గురు బలం వుంది, ఉద్యోగస్తులకు మాత్రం- video

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (13:45 IST)
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం: 5 వ్యయం: 5 రాజపూజ్యం: 3 అవమానం: 6
 
ఈ రాశివారి గోచారం పరిశీలించగా గురుబలం బాగుంది. గురు ప్రభావంతో ఆదాయ వ్యయాలు సమస్థాయిలో వుంటాయి. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు కలిసివస్తాయి. అవగాహన లేని విషయాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
అవివాహితులకు శుభసూచకం. ఉద్యోగస్తులకు కొత్త ఇబ్బందులెదురవుతాయి. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. పారిశ్రామికవేత్తలు, కార్మికులకు కలిసివచ్చే సమయం. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. వ్యవసాయ రంగాల వారికి సామాన్యం. ఆశించిన మద్దతు ధర లభించకపోవచ్చు.
 
వైద్య, సేవ, న్యాయ, సాంకేతిక రంగాల్లో రాణిస్తారు. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు చికాకు పుట్టిస్తాయి. స్వల్ప అస్వస్థతలు మినహా ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. కళాకారులకు ప్రోత్సాహకరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐబొమ్మ కేసు : పోలీస్ కస్టడీకి ఇమ్మడి.. కోర్టు అనుమతి

చిప్స్ ప్యాకెట్‌లోని చిన్న బొమ్మను మింగి నాలుగేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?

ఒరిగిపోయిన విద్యుత్ పోల్... టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

రెండు నెలల క్రితం వివాహం జరిగింది.. నా భార్య 8 నెలల గర్భవతి ఎలా?

Jana Sena: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన ప్రకటన

అన్నీ చూడండి

లేటెస్ట్

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

తర్వాతి కథనం
Show comments