మా పెళ్లై ఏడాదవుతుంది, సంతానభాగ్యం ఎప్పుడు?

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (12:46 IST)
అనురాధగారూ... మీరు దశమి మంగళవారం, మీన లగ్నం, మఖ నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. సంతాన దోషం వుంది. నాలగవ ఇంట కేతువు, పదవ ఇంట రాహువు వుండటం వల్ల గ్రహబంధన దోషం ఏర్పడింది. సంతాన దోషానికి పుత్రకామిష్టి, సంతాన వేణుగోపాల స్వామి వ్రతం చేయించినా శుభం కలుగుతుంది. 
 
సంతాన కారకుడైన గురువు అష్టమము నందు ఉండటం వల్ల సంతానం ఆలస్యం అవుతుంది. 2021 నందు సంతాన యోగం కలదు. ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్యస్వామికి 9 మంగళవారాలు ఆవుపాలతో అభిషేకం చేయించిన సంతాన ప్రాప్తి కలుగుతుంది.
 
మీ సందేహాలను editor_telugu@webdunia.net కి తెలుపగలరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సౌదీ బస్సు ప్రమాదం.. 45మంది మృతి.. ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక వ్యక్తి

వెస్ట్ బెంగాల్ రాజ్‌భవన్‌లో పేలుడు పదార్థాలు నిల్వ చేశారా?

Rayalaseema: రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్న టీడీపీ.. ధ్వజమెత్తిన వైకాపా

అలాంటి గర్ల్ కావాలంటే గంటకు రూ. 7500, సెక్స్ రాకెట్ పైన పోలీసుల దాడి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీయులే : హజ్ కమిటీ వెల్లడి

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

తర్వాతి కథనం
Show comments