మారేడు చెట్టును నాటిన దోషాలు తొలగిపోతాయి(ఎన్.కిరోష్ బాబు-రాజమండ్రి)

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2016 (21:42 IST)
ఎన్.కిరోష్ బాబు-రాజమండ్రి: మీరు అష్టమి మంగళవారం, కర్కాటక లగ్నము, మృగశిర నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. ధన స్థానము నందు కేతువు ఉండటం వల్ల ధనం ఎంత వచ్చినా నిలబెట్టలేకపోవడం, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. కార్తికేయుడిని ఎర్రని పూలతో ఆరాధించడం వల్ల మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. 2010 నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 2017 నుంచి 2026 వరకూ యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది. ఏదయినా దేవాలయాలలో మారేడు చెట్టును నాటిన దోషాలు తొలగిపోతాయి.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: పాకిస్థాన్ అదుర్స్.. మూడో ప్రపంచ యుద్ధం అలా ఆగింది..

భాగ్యనగరంలో దారుణం.. ట్రైనీ పైలెట్ విద్యార్థినిపై అత్యాచారం

మేనకోడలిపై అత్యాచారం... కొడుకుపై క్రిమినల్ కేసు పెట్టిన కన్నతల్లి

అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్: పాకిస్థాన్ సంధి- 14 రోజులు గడువు

విభూతి జలపాతంలో మునిగి పర్యాటకుడి మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

05-04-2026 నుంచి 11-04-2026 వరకు ఫలితాలు- మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

04-04-2026 శనివారం ఫలితాలు.. అదృష్ట యోగమే కలిసివస్తుంది..

03-04-2026 శుక్రవారం ఫలితాలు... అనుకోని సమస్య ఎదురవుతుంది

రాత్రి వేళ తిరుమల గిరులు ఎంత అద్భుతంగా వున్నాయో..? (video)

హనుమజ్జయంతి.. కోటి సంవత్సరాల ముందు పుట్టారు.. 41 రోజుల దీక్ష

Show comments