ఒక అడుగు ముందుకు వెళ్లినా అశాంతి, చికాకులు(ఎ.శ్రీదేవి-పొన్నూరు)

Webdunia
శనివారం, 14 నవంబరు 2015 (20:39 IST)
ఎ.శ్రీదేవి-పొన్నూరు: మీరు చవితి మంగళవారం, వృశ్చిక లగ్నము, ఆరుద్ర నక్షత్రం, మిధునరాశి నందు జన్మించారు. అష్టమ స్థానము నందు గురు, చంద్రులు ఉండటం వల్ల కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యములో జాగ్రత్త అవసరం. అన్నపూర్ణాష్టకం చదివినా లేక విన్నా శుభం కలుగుతుంది. మీ సంతానం చదువుల్లో నెమ్మదిగా పురోభివృద్ది చెందుతారు. 2013 నుంచి బుధ మహర్దశ ప్రారంభమైంది. ఈ బుధుడు 17 సంవత్సరములు 58 శాతం యోగాన్ని ఇస్తాడు. ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వెళ్లినా అశాంతి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. శ్రీమన్నారాయణుడిని తులసీదళాలతో అర్చించడం వల్ల మనోసిద్ధి, సంకల్పసిద్ధి చేకూరుతుంది. ఉద్యానవనాల్లో చింతచెట్టును నాటిన శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి మహిళల కన్నీళ్లే ఈ చట్టానికి పునాది : కేంద్ర మంత్రి పెమ్మసాని

పార్లమెంట్ సాక్షిగా అమరావతి రాజధానిగా వద్దనే వద్దు : వైకాపా

నవ్యాంధ్ర రాజధానిపై జగన్ కొత్త పల్లవి - మచిలీపట్నం టు గుంటూరును క్యాపిటల్ ఏరియాగా చేయండి..

పెద్దమ్మ కొడుకుతో ప్రేమాయణం, పెళ్లి వద్దన్నందుకు యువతి ఆత్మహత్య

పార్లమెంటులో చారిత్రక ఘట్టం.. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత బిల్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

28-03-2026 శనివారం ఫలితాలు - మీ శ్రీమతి వద్ద దాపరికం తగదు

Ontimitta : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

27-03-2026 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య నుంచి బయటపడతారు

శ్రీరామనవమి రోజున ఈ రాశుల వారికి అంతా శుభం

శ్రీరామనవమి రోజున సుందరకాండను చదివితే..?

Show comments