24 సంవత్సరము నందు వివాహం(ఎమ్.విజయసాయి భావన అభిక్షిత-హైదరాబాద్)

Webdunia
శనివారం, 14 నవంబరు 2015 (20:37 IST)
ఎమ్.విజయసాయి భావన అభిక్షిత-హైదరాబాద్: మీరు అష్టమి గురువారం, మీనలగ్నము, భరణి నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. 2017 వరకు అష్టమశనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. సాంకేతిక, ఎంబీఎ వంటి రంగాల పట్ల ఏకాగ్రత వహించిన రాణిస్తారు. అప్పుడప్పుడు పొట్ట, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. 23 లేక 24 సంవత్సరము నందు బాగుగా స్థిరపడతారు. అదే సంవత్సరం నందు వివాహం అవుతుంది. శారదా దేవిని తెల్లని పూలతో పూజించడం వల్ల మీకు సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది. ఏదైనా ఉద్యాన వనంలో దేవదారు చెట్టును నాటిని శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి మహిళల కన్నీళ్లే ఈ చట్టానికి పునాది : కేంద్ర మంత్రి పెమ్మసాని

పార్లమెంట్ సాక్షిగా అమరావతి రాజధానిగా వద్దనే వద్దు : వైకాపా

నవ్యాంధ్ర రాజధానిపై జగన్ కొత్త పల్లవి - మచిలీపట్నం టు గుంటూరును క్యాపిటల్ ఏరియాగా చేయండి..

పెద్దమ్మ కొడుకుతో ప్రేమాయణం, పెళ్లి వద్దన్నందుకు యువతి ఆత్మహత్య

పార్లమెంటులో చారిత్రక ఘట్టం.. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత బిల్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

28-03-2026 శనివారం ఫలితాలు - మీ శ్రీమతి వద్ద దాపరికం తగదు

Ontimitta : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

27-03-2026 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య నుంచి బయటపడతారు

శ్రీరామనవమి రోజున ఈ రాశుల వారికి అంతా శుభం

శ్రీరామనవమి రోజున సుందరకాండను చదివితే..?

Show comments