సదాశివుడిని ఆరాధించండి... మారేడు చెట్టును నాటిన శుభం(వి.ఎస్ కిరణ్ కుమార్-మచిలీపట్నం)

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2015 (15:47 IST)
వి.ఎస్. కిరణ్ కుమార్-మచిలీపట్నం: మీరు నవమి ఆదివారం, తులా లగ్నము, మృగశిర నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. ధనాధిపతి అయిన కుజుడు అష్టమము నందు ఉండటం వల్ల కుజ బంధనం దోషం ఏర్పడటం వల్ల ఆర్థిక ఒడిదుడుకులు, అశాంతి, చికాకు, ఆందోళనలు వంటివి అధికంగా ఎదుర్కొంటున్నారు. 2014 నుంచి శని మహర్దశ ప్రారంభమైంది. ఈ శని 2017 నుంచి 2033 వరకూ యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ప్రతిరోజూ సదాశివుడిని సర్వదా ఆరాధించండి. మీ సంకల్పం నెరవేరుతుంది. ఏదైనా దేవాలయంలో మారేడు చెట్టును నాటిన శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనల్లుడుతో అక్రమ సంబంధం.. భర్తకు తెలియడంతో చంపేసింది...

పల్టీలు కొడుతూ కూలిపోయిన అజిత్ పవార్ ఎక్కిన విమానం (video)

AP Budget On February 14: రాష్ట్ర బడ్జెట్‌పై కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 11న ప్రారంభం

Jagan: కూటమి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు.. వైఎస్ జగన్

Ajit Pawar, అజిత్‌ మరణం ప్రమాదమే రాజకీయం చేయవద్దు: శరద్ పవార్

అన్నీ చూడండి

లేటెస్ట్

25-01-2026 నుంచి 31-01-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

25-01-2026 ఆదివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

అన్నవరం ప్రసాదంలో నత్త.. ఇప్పుడు ప్రసాదం కౌంటర్ వద్ద ఎలుకలు

24-01-2026 శనివారం ఫలితాలు - మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి

Show comments