సదాశివుడిని ఆరాధించండి... మారేడు చెట్టును నాటిన శుభం(వి.ఎస్ కిరణ్ కుమార్-మచిలీపట్నం)

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2015 (15:47 IST)
వి.ఎస్. కిరణ్ కుమార్-మచిలీపట్నం: మీరు నవమి ఆదివారం, తులా లగ్నము, మృగశిర నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. ధనాధిపతి అయిన కుజుడు అష్టమము నందు ఉండటం వల్ల కుజ బంధనం దోషం ఏర్పడటం వల్ల ఆర్థిక ఒడిదుడుకులు, అశాంతి, చికాకు, ఆందోళనలు వంటివి అధికంగా ఎదుర్కొంటున్నారు. 2014 నుంచి శని మహర్దశ ప్రారంభమైంది. ఈ శని 2017 నుంచి 2033 వరకూ యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ప్రతిరోజూ సదాశివుడిని సర్వదా ఆరాధించండి. మీ సంకల్పం నెరవేరుతుంది. ఏదైనా దేవాలయంలో మారేడు చెట్టును నాటిన శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబు కోసం సినీ నిర్మాత బండ్ల గణేశ్ పాదయాత్ర.. ఎందుకు?

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన హైదరాబాద్ మెట్రో.. ఏంటది?

సత్యనారాయణ వ్రతం చేయించుకుని ఇంటికి తిరిగి వస్తూ అనంతలోకాలకు చేరిన వధువు..

సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎన్టీఆర్ జీవించే వుంటారు : బాలకృష్ణ

ఎన్టీఆర్ సినీ వినీలాకాశంలో ధృవతార - రాజకీయాల్లో అజేయుడు : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

15-01-2026 గురువారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

చిన్నారులకు భోగిపళ్లు పోసేటపుడు ఈ ఒక్క శ్లోకం చెప్పండి చాలు

14-01-2026 బుధవారం ఫలితాలు- లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం

సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు పూజ చేస్తే.. గురువారం రావడం?

భోగి పండుగ 2026.. బలి చక్రవర్తికి ఆహ్వానం.. ఇలాంటి రోజు 2040 వరకు రాదు..

Show comments