Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ శ్లోకాన్ని 108 సార్లు పఠించినా శుభం కలుగుతుంది

వెంకటపవన్‌కిరణ్‌కుమార్-వెనుటూరిమిల్లి :

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2012 (17:25 IST)
వెంకటపవన్‌కిరణ్‌కుమార్-వెనుటూరిమిల్లి :

మీరు సప్తమి మంగళవారం, మకరలగ్నము, భరణి నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. భాగ్యస్థానము నందు రాహువు ఉండటం వల్ల ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొనే ప్రయత్నం చేయండి.

ఈ చికాకులు 2014 వరకు ఉండగలవు. 2009 నుంచి రాహు మహర్ధశ ప్రారంభమైంది. ఈ రాహువు 2014 నుంచి 2027 వరకు ప్రశాంతతను అభివృద్ధిని ఇస్తుంది. ప్రతీరోజూ కనకదుర్గా అమ్మవారిని పూజించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. ఈ క్రింది శ్లోకాన్ని 108 సార్లు పఠించినా మీకు శుభం కలుగుతుంది.

" సకల విఘ్న వ్యాపహి సహితేహీ
రామసుకృపా విలోకహి జేమీ"

మీ ప్రశ్నలను customer.care@webdunia.ne tకు పంపించండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

లేటెస్ట్

Daily Astrology: 20-07-2025 ఆదివారం ఫలితాలు-కష్టపడినా ఫలితం ఉండదు.. ఓర్పుతో?

Weekly Horoscope: 21-07-2025 నుంచి 27-07-2025 వరకు వార ఫలితాలు

Pothuraju: హైదరాబాద్‌లో బోనాలు - పోతురాజు అలంకరణ ఎలా జరుగుతుంది.. నిష్ట నియమాలేంటి? (video)

19-07-2025 శనివారం దినఫలితాలు - ఏకాగ్రతతో యత్నం సాగిస్తారు...

Sravana Masam 2025: శ్రావణ మాసం: తులసి, బిల్వ మొక్కలను నాటితే ఏంటి ఫలితం?

Show comments