Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ పక్షుల రాకతో పులకించి పోతున్న గ్రామస్థులు

Webdunia
సోమవారం, 14 జులై 2008 (18:02 IST)
FileFILE
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం, గౌతువరం గ్రామస్థులు విదేశీ పక్షుల సందడితో పులకించి పోతున్నారు. ప్రతి ఏడాది జూలై నెలలో పలు దేశాలకు చెందిన విదేశీ పక్షులు ఈ మారుమూల గ్రామానికి వస్తుంటాయి. ఈ పక్షులు చేసే సందడితో ఈ గ్రామం కిలకిలరావాలతో సందడిగా మారుతుంది. వీటిపై దాడి చేయాలని భావించే వారిని గ్రామస్థులే తగిన బుద్ధి చెపుతారు.

కొన్ని దశాబ్దాలుగా విదేశీ పక్షులు తమ గ్రామానికి వస్తున్నాయని గ్రామస్థులు చెపుతున్నారు. ఈ పక్షుల రాకతోనే రుతుపవనాలు ప్రవేశించినట్టుగా భావిస్తామన్నారు. అంతేకాకుండా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయనే నమ్మకం వీరిలో ఉంది. ఏది ఏమైనా విదేశీ పక్షులు ఈ మారుమూల గ్రామానికి రావడం ఆశ్చర్యంగా ఉంది కదూ..!
అన్నీ చూడండి

తాజా వార్తలు

25న మధ్యాహ్నం 12.01 గంటలకు శుభాంశు శుక్లా రోదసీయాత్ర

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : ఏపీలో విస్తారంగా వర్షాలు

హమ్మయ్య... ఢిల్లీకి చేరుకున్న ఏపీ విద్యార్థులు.. ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

Show comments