Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటక రంగానికి పెరుగుతున్న ఆదరణ

Webdunia
FileFILE
దేశంలో పర్యాటక రంగానికి నానాటికీ ఆదరణ పెరుగుతున్నట్టు కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖామంత్రి అంబికాసోనీ వెల్లడించారు. హైదరాబాద్‌లో ఫసిపిక్, ఆసియా టూరిజం మార్ట్ బుధవారం ప్రారంభమైంది. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ పర్యాటక సంస్థలు పాలు పంచుకుంటున్నాయి. ఇందులో పాల్గొన్న మంత్రి అంబికా సోనీ మాట్లాడుతూ.. పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఇందులోభాగంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా 22 మెగా టూరిజం ప్రాజెక్టులను గుర్తించినట్టు తెలిపారు. వీటిలో 14 ప్రాజెక్టుల అభివృద్ధికి కోసం 317 కోట్ల రూపాయలను కేటాయించినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టులలో తిరుపతి, కడపలు కూడా ఉన్నాయన్నారు. అంతేకాకుండా పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

అలాగే దేశ వ్యాప్తంగా 123 గ్రామీణ పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేశామన్నారు. గత ఏడాదితో పోల్చితే విదేశీ పర్యాటకుల తాకిడి రెట్టింపు అయిందని, వీరి మూలంగా వచ్చే విదేశీ మారకద్రవ్యం కూడా రెండున్నర రెట్లు పెరిగినట్టు మంత్రి అంబికా సోనీ తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

మనుషుల ప్రాణాలు హరిస్తున్న వైఎస్. జగన్ వాహన శ్రేణి!!

Raja murder fallout: రాజా రఘువంశీ హత్య: పర్యాటకుల వివరాలు తప్పనిసరి.. మేఘాలయ

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

Jagan Rally: గుంటూరులో జగన్ ర్యాలీ.. కాన్వాయ్ కారు ఢీకొని వృద్ధుడు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

Show comments