Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటక కేంద్రంగా లక్నవరం చెరువు

Webdunia
గురువారం, 10 జులై 2008 (18:05 IST)
FileFILE
రాష్ట్రంలో కాకతీయులు నిర్మించిన చెరువుల్లో ఒకటి లక్నవరం. సముద్రాన్ని తలపించే వైశాల్యం, చుట్టూత ఆహ్లాదాన్ని పంచే పచ్చని చెట్లు, మధ్యలో ద్వీపం వంటివి దీని ప్రత్యేకతలు. దీంతో ఈ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.4.68 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఈ నిధులు విడుదలైన వెంటనే నిర్మాణ పనులు చేపట్టారు. ద్వీపాలను కలుపుతూ వేలాడే వంతెనలు సైతం నిర్మించారు.

అయితే వీటిని తిలకించేందుకు వచ్చిన పర్యాటకులకు ఇక్కడకు వచ్చాక తీవ్ర నిరాశే ఎదురవుతోంది. కనీసం మంచినీరు కూడా లభించక పోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కనీస సౌకర్యాల రూపకల్పనకు నిధులు కేటాయించారు. అయితే పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

Show comments