Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటక కేంద్రంగా లక్నవరం చెరువు

Webdunia
గురువారం, 10 జులై 2008 (18:05 IST)
FileFILE
రాష్ట్రంలో కాకతీయులు నిర్మించిన చెరువుల్లో ఒకటి లక్నవరం. సముద్రాన్ని తలపించే వైశాల్యం, చుట్టూత ఆహ్లాదాన్ని పంచే పచ్చని చెట్లు, మధ్యలో ద్వీపం వంటివి దీని ప్రత్యేకతలు. దీంతో ఈ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.4.68 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఈ నిధులు విడుదలైన వెంటనే నిర్మాణ పనులు చేపట్టారు. ద్వీపాలను కలుపుతూ వేలాడే వంతెనలు సైతం నిర్మించారు.

అయితే వీటిని తిలకించేందుకు వచ్చిన పర్యాటకులకు ఇక్కడకు వచ్చాక తీవ్ర నిరాశే ఎదురవుతోంది. కనీసం మంచినీరు కూడా లభించక పోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కనీస సౌకర్యాల రూపకల్పనకు నిధులు కేటాయించారు. అయితే పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

25న మధ్యాహ్నం 12.01 గంటలకు శుభాంశు శుక్లా రోదసీయాత్ర

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : ఏపీలో విస్తారంగా వర్షాలు

హమ్మయ్య... ఢిల్లీకి చేరుకున్న ఏపీ విద్యార్థులు.. ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

Show comments