నిజాం ఖజానా సందర్శనం... వీక్షించండి

Webdunia
సోమవారం, 21 ఏప్రియల్ 2008 (20:15 IST)
WD
ప్రాచీన భారతం సంపదల నిలయం. మణిమాణిక్యాలు... వజ్రవైఢూర్యాలతో దేశం ధగధగలాడుతుండేది. స్వదేశ రాజులు ఒకరిపై మరొకరు యుద్ధాలు సాగించినా విజయం సాధించిన రాజుల అధీనంలో అలరారుతుండేది. విదేశీ హస్త లాఘవంతో నాటి ఐశ్యర్యంలో చాలామటుకు మాయమైంది. అయితే నాటి ఐశ్వర్యాన్ని కళ్లముందు నిలిపే కొన్ని ఆనవాళ్లు మాత్రం మనకు నేటికీ కనువిందు చేస్తూనే ఉన్నాయి.

అటువంటి వాటిలో మన రాష్ట్ర రాజధాని... ఒకప్పటి భాగ్యనగర పాలకులైన నిజాం వజ్రకచిత సంపద. నాటి వారి సంపద ఔరంగజేబునే ఔరా అనిపించిందట. దాదాపు రెండు శతాబ్దాలపాటు నిజాం ప్రాభవం కొనసాగింది. ఏడో నిజాం తన ఆస్థిలో కొంత భాగాన్ని తమ అనుయాయులకు పంచగా మిగిలిన దానిని ప్రభుత్వం ఖజానాకు తరలించింది. నిజాం ప్రభువుల ఆస్థి స్వరాజ్యంలోనే కాదు... విదేశీ బ్యాంకులలోనూ జమయ్యాయి. ఆ ఆస్థిని వెనకకు తీసుకునే క్రమంలో నేటికీ వివాదం సాగుతుందంటే ఆశ్చర్యం కలుగుక మానదు. ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

Show comments