Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాం ఖజానా సందర్శనం... వీక్షించండి

Webdunia
సోమవారం, 21 ఏప్రియల్ 2008 (20:15 IST)
WD
ప్రాచీన భారతం సంపదల నిలయం. మణిమాణిక్యాలు... వజ్రవైఢూర్యాలతో దేశం ధగధగలాడుతుండేది. స్వదేశ రాజులు ఒకరిపై మరొకరు యుద్ధాలు సాగించినా విజయం సాధించిన రాజుల అధీనంలో అలరారుతుండేది. విదేశీ హస్త లాఘవంతో నాటి ఐశ్యర్యంలో చాలామటుకు మాయమైంది. అయితే నాటి ఐశ్వర్యాన్ని కళ్లముందు నిలిపే కొన్ని ఆనవాళ్లు మాత్రం మనకు నేటికీ కనువిందు చేస్తూనే ఉన్నాయి.

అటువంటి వాటిలో మన రాష్ట్ర రాజధాని... ఒకప్పటి భాగ్యనగర పాలకులైన నిజాం వజ్రకచిత సంపద. నాటి వారి సంపద ఔరంగజేబునే ఔరా అనిపించిందట. దాదాపు రెండు శతాబ్దాలపాటు నిజాం ప్రాభవం కొనసాగింది. ఏడో నిజాం తన ఆస్థిలో కొంత భాగాన్ని తమ అనుయాయులకు పంచగా మిగిలిన దానిని ప్రభుత్వం ఖజానాకు తరలించింది. నిజాం ప్రభువుల ఆస్థి స్వరాజ్యంలోనే కాదు... విదేశీ బ్యాంకులలోనూ జమయ్యాయి. ఆ ఆస్థిని వెనకకు తీసుకునే క్రమంలో నేటికీ వివాదం సాగుతుందంటే ఆశ్చర్యం కలుగుక మానదు. ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాం ఉగ్రదాడిలో పాక్ సైనికుడు... తేల్చిన నిఘా వర్గాలు

కాశ్మీర్‌లో యాక్టివ్ స్లీపర్ సెల్స్ : 48 గంటలు పర్యాటక ప్రాంతాలు మూసివేత

ఈ రోజు అర్థరాత్రి లోపు పాక్ పౌరులు దేశం విడిచి పోవాల్సిందే.. లేకుంటే మూడేళ్లు జైలు!!

Chicken: చికెన్‌ను కట్ చేయమన్న టీచర్.. సస్పెండ్ చేసిన యాజమాన్యం

లూప్ లైనులో ఆగివున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Show comments