Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుప్త నిధులకోసం చారిత్రక కట్టడాలు ధ్వంసం

Webdunia
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పరిధిలోని దాసరపల్లి కృష్ణమ్మ కొండలో అక్రమార్కులు గుప్తనిధులకోసం తవ్వకాలు చేస్తున్నారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో యుద్ధ సమయంలో తప్పించుకునేందుకు గాను ఉదయగిరి నుంచి దాసరపల్లి కృష్ణమ్మ కొండలో సొరంగాన్ని నిర్మించారు.

ఈ సొరంగంలో గుప్త నిధులు ఉన్నాయని భావించిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా తవ్వకాలకు పాల్పడింది. గతంలోనూ తవ్వకాలు చేస్తున్న ఆనవాలు కనబడటంతో పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు. ఇప్పుడు మళ్లీ తిరిగి తవ్వకాలు నిర్వహిస్తూ చారిత్రక కట్టడాలను ధ్వంసం చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు కల్పించుకుని అక్రమార్కుల ఆగడాలను అడ్డుకోవాలని అభ్యర్థిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

Show comments