Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుప్త నిధులకోసం చారిత్రక కట్టడాలు ధ్వంసం

Webdunia
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పరిధిలోని దాసరపల్లి కృష్ణమ్మ కొండలో అక్రమార్కులు గుప్తనిధులకోసం తవ్వకాలు చేస్తున్నారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో యుద్ధ సమయంలో తప్పించుకునేందుకు గాను ఉదయగిరి నుంచి దాసరపల్లి కృష్ణమ్మ కొండలో సొరంగాన్ని నిర్మించారు.

ఈ సొరంగంలో గుప్త నిధులు ఉన్నాయని భావించిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా తవ్వకాలకు పాల్పడింది. గతంలోనూ తవ్వకాలు చేస్తున్న ఆనవాలు కనబడటంతో పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు. ఇప్పుడు మళ్లీ తిరిగి తవ్వకాలు నిర్వహిస్తూ చారిత్రక కట్టడాలను ధ్వంసం చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు కల్పించుకుని అక్రమార్కుల ఆగడాలను అడ్డుకోవాలని అభ్యర్థిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments