Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిరిజనులు ఆరాధ్య దైవం గాంధారి ఖిల్లా

Webdunia
అదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు ఆరాధ్య దైవంగా గాంధారి ఖిల్లా వెలుగొందుతోంది. అంతేకాకుండా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జిల్లాలోని మందలమర్రి, బొగ్గలగుట్ట మధ్యన ఉన్న కొండల్లో ఈ ఖిల్లా వెలసివుంది. ఈ ఖిల్లాకు 400 సంవత్సాల చరిత్ర ఉంది. ఈ ఖిల్లాలో వున్న మైసమ్మ దేవతను ఆ ప్రాంతాల ప్రజలు, గిరిజనలు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

ప్రతి ఏడాది జరిగే ఉత్సవాల్లో దున్నపోతును సైతం బలిస్తారు. ఇలా గిరిజనల ఇష్టదైవంగా ఉన్న ఈ ప్రాంతానికి పర్యాటకులు సైతం ఇక్కడకు వస్తుంటారు. అయితే ఇలాంటి ప్రాంతాన్ని మాత్రం అటు పాలకులు, ఇటు ప్రభుత్వ పర్యాటక సంస్థ ప్రత్యేక శ్రద్ధ చూపించి అభివృద్ధి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

Show comments