Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిరిజనులు ఆరాధ్య దైవం గాంధారి ఖిల్లా

Webdunia
అదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు ఆరాధ్య దైవంగా గాంధారి ఖిల్లా వెలుగొందుతోంది. అంతేకాకుండా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జిల్లాలోని మందలమర్రి, బొగ్గలగుట్ట మధ్యన ఉన్న కొండల్లో ఈ ఖిల్లా వెలసివుంది. ఈ ఖిల్లాకు 400 సంవత్సాల చరిత్ర ఉంది. ఈ ఖిల్లాలో వున్న మైసమ్మ దేవతను ఆ ప్రాంతాల ప్రజలు, గిరిజనలు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

ప్రతి ఏడాది జరిగే ఉత్సవాల్లో దున్నపోతును సైతం బలిస్తారు. ఇలా గిరిజనల ఇష్టదైవంగా ఉన్న ఈ ప్రాంతానికి పర్యాటకులు సైతం ఇక్కడకు వస్తుంటారు. అయితే ఇలాంటి ప్రాంతాన్ని మాత్రం అటు పాలకులు, ఇటు ప్రభుత్వ పర్యాటక సంస్థ ప్రత్యేక శ్రద్ధ చూపించి అభివృద్ధి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

Jagan Rally: గుంటూరులో జగన్ ర్యాలీ.. కాన్వాయ్ కారు ఢీకొని వృద్ధుడు మృతి (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - సోదరుడు పాడె మోసిన విశ్వాస్ కుమార్

హోటల్‌లో చోరీకి వచ్చి ఆమ్లెట్ వేసుకుని ఆరగించిన దొంగ.. (Vide)

Local Polls: స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి వ్యాఖ్యలు.. తప్పు పట్టిన టిపిసిసి చీఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

Show comments