ఎన్ని పిట్టల్ని కొట్టాడు.. సిన్ని నాయనా...

Webdunia
ఖండాంతరాలను దాటి పొట్ట నింపుకునేందుకు వచ్చిన వలస పక్షులను వల పన్ని పడుతున్నారు కొందరు వ్యక్తులు. మార్కెట్లకు తరలించి వలస పక్షుల కిలకిల రావాల గొంతుకలను నులిమివేస్తున్నారు.

కొల్లేరు పరిసర ప్రాంతాలకు ప్రతి ఏటా లక్షల విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. వాటిని సంరంక్షించడానికంటూ ప్రభుత్వాలు వేలకు వేలు రూపాయలను కేటాయిస్తున్నాయి కానీ అవి వేటగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి.

అరుదైన పక్షి జాతులను తమ తూటాలకు బలి చేసి బహిరంగంగా మార్కెట్లలో విక్రయిస్తున్నా... అధికారులు పట్టనట్లు ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా నాయకులు స్పందించి వలస పక్షులను కాపాడాలని పర్యావరణ ప్రేమికులు అర్థిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

Show comments