Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్ని పిట్టల్ని కొట్టాడు.. సిన్ని నాయనా...

Webdunia
ఖండాంతరాలను దాటి పొట్ట నింపుకునేందుకు వచ్చిన వలస పక్షులను వల పన్ని పడుతున్నారు కొందరు వ్యక్తులు. మార్కెట్లకు తరలించి వలస పక్షుల కిలకిల రావాల గొంతుకలను నులిమివేస్తున్నారు.

కొల్లేరు పరిసర ప్రాంతాలకు ప్రతి ఏటా లక్షల విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. వాటిని సంరంక్షించడానికంటూ ప్రభుత్వాలు వేలకు వేలు రూపాయలను కేటాయిస్తున్నాయి కానీ అవి వేటగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి.

అరుదైన పక్షి జాతులను తమ తూటాలకు బలి చేసి బహిరంగంగా మార్కెట్లలో విక్రయిస్తున్నా... అధికారులు పట్టనట్లు ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా నాయకులు స్పందించి వలస పక్షులను కాపాడాలని పర్యావరణ ప్రేమికులు అర్థిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments