Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్ని పిట్టల్ని కొట్టాడు.. సిన్ని నాయనా...

Webdunia
ఖండాంతరాలను దాటి పొట్ట నింపుకునేందుకు వచ్చిన వలస పక్షులను వల పన్ని పడుతున్నారు కొందరు వ్యక్తులు. మార్కెట్లకు తరలించి వలస పక్షుల కిలకిల రావాల గొంతుకలను నులిమివేస్తున్నారు.

కొల్లేరు పరిసర ప్రాంతాలకు ప్రతి ఏటా లక్షల విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. వాటిని సంరంక్షించడానికంటూ ప్రభుత్వాలు వేలకు వేలు రూపాయలను కేటాయిస్తున్నాయి కానీ అవి వేటగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి.

అరుదైన పక్షి జాతులను తమ తూటాలకు బలి చేసి బహిరంగంగా మార్కెట్లలో విక్రయిస్తున్నా... అధికారులు పట్టనట్లు ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా నాయకులు స్పందించి వలస పక్షులను కాపాడాలని పర్యావరణ ప్రేమికులు అర్థిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి రాజధాని ప్రారంభోత్సవం: ఐదు లక్షల మంది ప్రజలు.. 4 హెలిప్యాడ్‌లు

అరెస్టు చేస్తామంటే ఆత్మహత్య చేసుకుంటాం : లేడీ అఘోరి - వర్షిణి (Video)

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు ఏపీ వాసుల దుర్మరణం

గుడ్ ఫ్రైడే : క్రైస్తవ పాస్టర్లకు శుభవార్త.. గౌరవ వేతనం రూ.30 కోట్లు విడుదల

భార్యల వివాహేతర సంబంధాలతో 34 రోజుల్లో 12 మంది భర్తలు హత్య, ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

Show comments