Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాం ఖజానా సందర్శనం... వీక్షించండి

Webdunia
సోమవారం, 21 ఏప్రియల్ 2008 (20:15 IST)
WD
ప్రాచీన భారతం సంపదల నిలయం. మణిమాణిక్యాలు... వజ్రవైఢూర్యాలతో దేశం ధగధగలాడుతుండేది. స్వదేశ రాజులు ఒకరిపై మరొకరు యుద్ధాలు సాగించినా విజయం సాధించిన రాజుల అధీనంలో అలరారుతుండేది. విదేశీ హస్త లాఘవంతో నాటి ఐశ్యర్యంలో చాలామటుకు మాయమైంది. అయితే నాటి ఐశ్వర్యాన్ని కళ్లముందు నిలిపే కొన్ని ఆనవాళ్లు మాత్రం మనకు నేటికీ కనువిందు చేస్తూనే ఉన్నాయి.

అటువంటి వాటిలో మన రాష్ట్ర రాజధాని... ఒకప్పటి భాగ్యనగర పాలకులైన నిజాం వజ్రకచిత సంపద. నాటి వారి సంపద ఔరంగజేబునే ఔరా అనిపించిందట. దాదాపు రెండు శతాబ్దాలపాటు నిజాం ప్రాభవం కొనసాగింది. ఏడో నిజాం తన ఆస్థిలో కొంత భాగాన్ని తమ అనుయాయులకు పంచగా మిగిలిన దానిని ప్రభుత్వం ఖజానాకు తరలించింది. నిజాం ప్రభువుల ఆస్థి స్వరాజ్యంలోనే కాదు... విదేశీ బ్యాంకులలోనూ జమయ్యాయి. ఆ ఆస్థిని వెనకకు తీసుకునే క్రమంలో నేటికీ వివాదం సాగుతుందంటే ఆశ్చర్యం కలుగుక మానదు. ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments