వ్యవస్థను మార్చే సత్తా లోక్‌సత్తాకే ఉంది: జేపీ

Webdunia
వ్యవస్థను మార్చే సత్తా ఒక్క లోక్‌సత్తాకే ఉందని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని కార్వాన్ నియోజకవర్గం నుంచి దాదాపు 200మంది యువత ఆ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సామాజిక వ్యవస్థను మార్చే సత్తా ఒక్క లోక్‌సత్తాకే ఉందని, నిజమైన రాజకీయం సార్వత్రిక ఎన్నికల తర్వాతే ప్రారంభమౌతుందన్నారు.

ఇదిలావుండగా తమ పార్టీ వారసత్వపు రాజకీయాలను ఎట్టి పరిస్థితులలోనూ ప్రొత్సహించదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా తమ పార్టీ అసెంబ్లీ సమావేశాల్లో సభనుంచి వాకౌట్ చేయదని, సభలో నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. సామాజిక సమస్యలపై ఎల్లప్పుడూ పోరాడుతుంటామని ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏపీలో తీవ్రమైన చలిగాలులు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Show comments