Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రుల ప్రమాణస్వీకారానికి తుది దశ ఏర్పాట్లు

Webdunia
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే విధంగా రాష్ట్రంలోకూడా కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించడంతో ఆ పార్టీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ కసరత్తు తుది దశకు చేరుకుంది.

సోమవారం సాయంత్రం మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా జరుతున్నాయి. రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం సాయంత్రం గం.6.40నిమిషాలకు జరగనుందని అధికారవర్గాలు వెల్లడించాయి.

ఇదిలావుండగా శనివారంనాడు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరెడ్డి ఆదివారం మధ్యాహ్నం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని కలిసి ఆమోదముద్ర వేసుంచుకోనున్నారు. అనంతరం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

రేపు సాయంత్రం తొలి దశలో భాగంగా 25 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

APSET-2024 ఫలితాల విడుదల.. 2,444 మంది అభ్యర్థుల అర్హత

లాయర్ ఆఫీసులోకి వచ్చిన పాము.. పరుగులు తీసిన ఉద్యోగులు (వీడియో)

విమానం గాలిలో వుండగా.. తలుపులు తీశాడు.. ఆపై అరెస్టయ్యాడు..

బైకుకు నెంబర్ ప్లేట్ లేదు.. చైన్ స్నాచర్లుగా కాలేజీ స్టూడెంట్లు.. మహిళ వద్ద? (video)

మగబిడ్డ కోసం గర్భవతి కడుపును కొడవలితో కోశాడు.. చిప్పకూడు తప్పలేదు..

వరుణ్ సందేశ్ 'నింద' లో ‘సంకెళ్లు’ పాట విడుదల చేసిన గానామాస్ స్పెషల్ స్కూల్ కిడ్స్

జ్యోతిక, సూర్య నిర్మాణంలో కార్తీ, అరవింద్ స్వామి ఫ్రెండ్ షిప్ చిత్రం పేరు మెయ్యళగన్

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి