Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వం ప్రజారాజ్యానిదే: చిరంజీవి

Webdunia
రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ అధికారం చేపడుతుందని ఏ పార్టీతో పొత్తుకు అవసరం లేకుండానే తాము 160 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తెలిపారు.

ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రాష్ట్రంలో హంగ్ ఏర్పడే ప్రసక్తే లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా తెలంగాణలో ప్రజారాజ్యంకు ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పుడే చెప్పలేమని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక కేవలం వంద రూపాయలకే వంట సరకులకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేస్తామని ఆయన తెలిపారు. కాగా తమ పార్టీ సెక్యులర్ పార్టీ అని కేంద్రంలో ఎన్‌డీఏతో కలిసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

Show comments