Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వం ప్రజారాజ్యానిదే: చిరంజీవి

Webdunia
రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ అధికారం చేపడుతుందని ఏ పార్టీతో పొత్తుకు అవసరం లేకుండానే తాము 160 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తెలిపారు.

ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రాష్ట్రంలో హంగ్ ఏర్పడే ప్రసక్తే లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా తెలంగాణలో ప్రజారాజ్యంకు ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పుడే చెప్పలేమని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక కేవలం వంద రూపాయలకే వంట సరకులకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేస్తామని ఆయన తెలిపారు. కాగా తమ పార్టీ సెక్యులర్ పార్టీ అని కేంద్రంలో ఎన్‌డీఏతో కలిసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

నటి కృష్ణవేణి మృతి బాధాకరం : సీఎం చంద్రబాబు

నా కుమార్తె జీవితాన్ని ఎందుకురా నాశనం చేశావన్న తండ్రి... బండరాయి...

కారును ఢీకొన్న లారీ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మణం

అక్కంపల్లి రిజర్వాయర్ వద్ద బర్డ్ ఫ్లూ కేసులు - భయం గుప్పెట్లో భాగ్యనగరి వాసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

Show comments