ప్రభుత్వం ప్రజారాజ్యానిదే: చిరంజీవి

Webdunia
రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ అధికారం చేపడుతుందని ఏ పార్టీతో పొత్తుకు అవసరం లేకుండానే తాము 160 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తెలిపారు.

ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రాష్ట్రంలో హంగ్ ఏర్పడే ప్రసక్తే లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా తెలంగాణలో ప్రజారాజ్యంకు ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పుడే చెప్పలేమని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక కేవలం వంద రూపాయలకే వంట సరకులకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేస్తామని ఆయన తెలిపారు. కాగా తమ పార్టీ సెక్యులర్ పార్టీ అని కేంద్రంలో ఎన్‌డీఏతో కలిసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Show comments