Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసంద్రంలో తిరుపతి

Webdunia
మెగా పార్టీ ఆవిర్భావం సందర్భంగా తిరుపతి జనసంద్రంలో మునిగిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జనం తిరుపతిని చేరుకున్నారు. సోమవారం సాయంత్రం నుంచి తిరుపతికి జన ప్రవాహం ఆరంభమైంది. దాదాపు 10 లక్షల మంది జనం తిరుపతిని చేరుకున్నారు. మంగళవారం సాయంత్రానికి తిరుపతి శివార్లు పూర్తిగా వాహానాలతో నిండి పోయాయి.

వేలాది వాహానాలు తిరుపతిని చేరుకున్నాయి. అవిలాల చెరువులో ఇసుక వేస్తే రాలనంత జనం సభాస్థలి వద్ద గుమికూడారు. రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు జనంతో నిండిపోయాయి. రెగ్యులర్ సర్వీసులతో పాటు, అదనపు బస్సు సర్వీసులు, రైలు సర్వీసులు జనంతో కిటకిటలాడాయి.

తిరుపతిలోని వీధులన్నీ రాకపోకలతో రద్దీగా తయారయ్యాయి. ప్రముఖ సినీ నటుడు కావడంతో ఆయనపై అభిమానంతో చిరంజీవిని చూడడానికి పార్టీలకతీతంగా తిరుపతి చేరుకున్నారు. వీరిని నియంత్రించడానికి వీలుకాక నిర్వాహకులు నానా అగచాట్లు పడుతున్నారు. మొత్తంపై గతంలో ఎన్నడూ చూడని రీతిలో జనం తిరుపతిని చేరుకున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

ప్రయాణికుల హడలెత్తిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 224 మంది మృత్యువాత

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Show comments