Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసంద్రంలో తిరుపతి

Webdunia
మెగా పార్టీ ఆవిర్భావం సందర్భంగా తిరుపతి జనసంద్రంలో మునిగిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జనం తిరుపతిని చేరుకున్నారు. సోమవారం సాయంత్రం నుంచి తిరుపతికి జన ప్రవాహం ఆరంభమైంది. దాదాపు 10 లక్షల మంది జనం తిరుపతిని చేరుకున్నారు. మంగళవారం సాయంత్రానికి తిరుపతి శివార్లు పూర్తిగా వాహానాలతో నిండి పోయాయి.

వేలాది వాహానాలు తిరుపతిని చేరుకున్నాయి. అవిలాల చెరువులో ఇసుక వేస్తే రాలనంత జనం సభాస్థలి వద్ద గుమికూడారు. రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు జనంతో నిండిపోయాయి. రెగ్యులర్ సర్వీసులతో పాటు, అదనపు బస్సు సర్వీసులు, రైలు సర్వీసులు జనంతో కిటకిటలాడాయి.

తిరుపతిలోని వీధులన్నీ రాకపోకలతో రద్దీగా తయారయ్యాయి. ప్రముఖ సినీ నటుడు కావడంతో ఆయనపై అభిమానంతో చిరంజీవిని చూడడానికి పార్టీలకతీతంగా తిరుపతి చేరుకున్నారు. వీరిని నియంత్రించడానికి వీలుకాక నిర్వాహకులు నానా అగచాట్లు పడుతున్నారు. మొత్తంపై గతంలో ఎన్నడూ చూడని రీతిలో జనం తిరుపతిని చేరుకున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైన్ స్నాచింగ్ అలా నేర్చుకున్న వ్యక్తి అరెస్ట్- రూ.20లక్షల విలువైన బంగారం స్వాధీనం

మహిళా కౌన్సిలర్ కాళ్ల మీద పడ్డాడు... నడుముపై అసభ్యంగా చేయి వేశాడే? (video)

Pawan kalyan: సెప్టెంబర్ 5న అరకులో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Amaravati: అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని- మంత్రి నారాయణ

గతుకుల రోడ్డుకి ఎంత ఫైన్ కడతారు?: ద్విచక్ర వాహనదారుడు డిమాండ్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Show comments