Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జెడ్పీ ఛైర్పర్సన్ గా బి-ఫాం అందుకున్న కత్తెర హెని క్రిస్టినా

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (18:25 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయంగా ప్ర‌తిష్ఠాత్మ‌కం అయిన గుంటూరు జిల్లా జెడ్పీ ఛైర్ ప‌ర్స‌న్ గా కత్తెర హెని క్రిస్టినా ఎన్నిక ఇక లాంఛ‌న‌మే. బుధ‌వారం సాయంత్రం ఆమెకు వైసీపీ అధిష్ఠానం బి.ఫామ్ కూడా ఇచ్చేసింది. దీనితో ఆమె ఎన్నిక ఇక నామ‌మాత్ర‌మే కానుంది. 
 
గుంటూరులో హోంశాఖ మంత్రి మేకతోటి సుచ‌రిత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు, గుంటూరు జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు చెరుకువాడ రంగరాజు, పెదకూరపాడు శాసన సభ్యులు నంబూరి శంకర్ రావు పార్టీ బీఫాం ను కత్తెర హెని క్రిస్టినా కు అంద‌జేశారు. గుంటూరు జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ గా నియమితులు అవ్వడానికి ఈ బిఫాం ఎంతో ముఖ్యం. దానిని పార్టీ త‌న‌కు అందించినందుకు కత్తెర హెని క్రిస్టినా సురేష్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments