Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో అరాచక పాలన సాగుతుంది... బీజేపీ బాధ్యత వహించాలి : వైవీ సుబ్బారెడ్డి (Video)

వరుణ్
గురువారం, 13 జూన్ 2024 (16:21 IST)
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు నుంచి ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా ఏపీలో అరాచక, విధ్వంసక పాలన సాగుతుందని వైకాపా ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన తితిదే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మరో సీనియర్ నేత విజయసాయి రెడ్డితో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, "చంద్రబాబు రాక్షస పాలన చేస్తున్నారు. ప్లాన్ ప్రకారమే ప్రమాణ స్వీకారానికి ముందే వైయస్ఆర్ సీపీ నాయకుల ఆస్తులపై దాడులు చేస్తున్నారు. పోలీసుల ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. దాడుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రధానికి, హోం మంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం. ఈ దాడులకు బీజేపీ కూడా బాధ్యత వహించాలి" అంటూ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన మాటల వీడియోనూ మీరూ చూడండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments