Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో అరాచక పాలన సాగుతుంది... బీజేపీ బాధ్యత వహించాలి : వైవీ సుబ్బారెడ్డి (Video)

వరుణ్
గురువారం, 13 జూన్ 2024 (16:21 IST)
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు నుంచి ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా ఏపీలో అరాచక, విధ్వంసక పాలన సాగుతుందని వైకాపా ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన తితిదే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మరో సీనియర్ నేత విజయసాయి రెడ్డితో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, "చంద్రబాబు రాక్షస పాలన చేస్తున్నారు. ప్లాన్ ప్రకారమే ప్రమాణ స్వీకారానికి ముందే వైయస్ఆర్ సీపీ నాయకుల ఆస్తులపై దాడులు చేస్తున్నారు. పోలీసుల ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. దాడుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రధానికి, హోం మంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం. ఈ దాడులకు బీజేపీ కూడా బాధ్యత వహించాలి" అంటూ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన మాటల వీడియోనూ మీరూ చూడండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments