ఏపీలో అరాచక పాలన సాగుతుంది... బీజేపీ బాధ్యత వహించాలి : వైవీ సుబ్బారెడ్డి (Video)

వరుణ్
గురువారం, 13 జూన్ 2024 (16:21 IST)
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు నుంచి ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా ఏపీలో అరాచక, విధ్వంసక పాలన సాగుతుందని వైకాపా ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన తితిదే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మరో సీనియర్ నేత విజయసాయి రెడ్డితో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, "చంద్రబాబు రాక్షస పాలన చేస్తున్నారు. ప్లాన్ ప్రకారమే ప్రమాణ స్వీకారానికి ముందే వైయస్ఆర్ సీపీ నాయకుల ఆస్తులపై దాడులు చేస్తున్నారు. పోలీసుల ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. దాడుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రధానికి, హోం మంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం. ఈ దాడులకు బీజేపీ కూడా బాధ్యత వహించాలి" అంటూ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన మాటల వీడియోనూ మీరూ చూడండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments