Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూజివీడు బస్తీ అభివృద్ధిపై వైకాపా, టీడీపీ సవాళ్లు

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (20:05 IST)
కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ అభివృద్ధిపై అధికార వైకాపా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో నూజివీడు పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 
 
నూజివీడు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, తనతో చర్చించేందుకు టీడీపీ నేతలు ఎవరైనా సరే ముందుకు రావాలని ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వర రావులు ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. 
 
దీంతో పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గట్టి భద్రతను ఏర్పాటుచేశారు. ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలను తమతమ ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments