Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూజివీడు బస్తీ అభివృద్ధిపై వైకాపా, టీడీపీ సవాళ్లు

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (20:05 IST)
కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ అభివృద్ధిపై అధికార వైకాపా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో నూజివీడు పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 
 
నూజివీడు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, తనతో చర్చించేందుకు టీడీపీ నేతలు ఎవరైనా సరే ముందుకు రావాలని ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వర రావులు ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. 
 
దీంతో పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గట్టి భద్రతను ఏర్పాటుచేశారు. ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలను తమతమ ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments