Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్‌సిపికి వణుకు పుట్టిస్తున్న కేకే సర్వే ఎగ్జిట్ పోల్: 2019లో వైసిపికి 135, 2024లో కూటమికి 161

ఐవీఆర్
సోమవారం, 3 జూన్ 2024 (12:59 IST)
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతున్నాయో తెలుపుతూ పలు సర్వే సంస్థలు జూన్ 1వ తేదీన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే వీటన్నిటిలో కేకే సర్వే వెల్లడించిన ఫలితాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. 
 
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపికి 135 స్థానాలు వస్తాయంటే, 151 వచ్చాయి. అలాగే తెదేపాకు 25 నుంచి 35 స్థానాలనీ, జనసేనకి 0-3 స్థానాలు అని చెప్పారు. దాదాపుగా అలాంటి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు 2024లో కూటమికి 161 సీట్లు వస్తాయని కేకే సర్వేస్ వెల్లడించింది. పైగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో అంటే... 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని తెలిపింది.
 
ఇప్పుడు ఇదే వైసిపిని వణుకుపుట్టించే విషయంగా మారుతోంది. గత ఎన్నికల్లో కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నిజమయ్యాయి. అలాగే ఈ 2024 అసెంబ్లీ ఫలితాలు కూడా నిజమైతే ఏంటి అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఉత్కంఠతకు రేపటి జూన్ 4 ఓట్ల లెక్కింపుతో తెరపడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments