Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్‌సిపికి వణుకు పుట్టిస్తున్న కేకే సర్వే ఎగ్జిట్ పోల్: 2019లో వైసిపికి 135, 2024లో కూటమికి 161

ఐవీఆర్
సోమవారం, 3 జూన్ 2024 (12:59 IST)
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతున్నాయో తెలుపుతూ పలు సర్వే సంస్థలు జూన్ 1వ తేదీన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే వీటన్నిటిలో కేకే సర్వే వెల్లడించిన ఫలితాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. 
 
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపికి 135 స్థానాలు వస్తాయంటే, 151 వచ్చాయి. అలాగే తెదేపాకు 25 నుంచి 35 స్థానాలనీ, జనసేనకి 0-3 స్థానాలు అని చెప్పారు. దాదాపుగా అలాంటి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు 2024లో కూటమికి 161 సీట్లు వస్తాయని కేకే సర్వేస్ వెల్లడించింది. పైగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో అంటే... 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని తెలిపింది.
 
ఇప్పుడు ఇదే వైసిపిని వణుకుపుట్టించే విషయంగా మారుతోంది. గత ఎన్నికల్లో కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నిజమయ్యాయి. అలాగే ఈ 2024 అసెంబ్లీ ఫలితాలు కూడా నిజమైతే ఏంటి అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఉత్కంఠతకు రేపటి జూన్ 4 ఓట్ల లెక్కింపుతో తెరపడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

ఎన్.టి.ఆర్. జూనియర్ దేవర తాజా అప్ డేట్ ఇదే!

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments