Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప ఉక్కుకు అనుకూలంగా 120 మంది ఎంపీలతో సంతకాల సేకరణ

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (11:35 IST)
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. అయితే, ఏపీలోని అధికార వైకాపా మాత్రం లోపాయికారిగా మద్దతు తెలిపి, బయటకు మాత్రం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంది. తాజాగా వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టుంది. 
 
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసంగా తాము చేపట్టబోయే పోరాటంలో మరిన్ని పార్టీలను భాగస్వామ్యం చేసే దేశగా ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులోభాగంగా 120 మందికి పైగా ఎంపీలతో సంతకాలు చేయించి, దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇవ్వనుంది. ఈ మేరకు మంగళవారం పార్లమెంటరీ వైకాపా పార్టీ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. 
 
లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు తమ పార్టీ వ్యతిరేకమని ఆయన వెల్లడించారు. అందువల్ల ఉక్కు ప్రైవేటీక రణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. దీనికి అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments