Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవికి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి స్వాగతం

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (17:35 IST)
మెగాస్టార్ చిరంజీవికి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి హృదయపూర్వక స్వాగతం చెప్పారు. ఆదివారం రాత్రి విశాఖ వేదికగా చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో చిరంజీవి మాట్లాడుతూ, తాను ఇక్కడే స్థిరపడతానని, విశాఖ పౌరుడిని అవుతానని చెప్పారు. భీమిలి వెళ్లే దారిలో స్థలం కొనుగోలు చేశానని, త్వరలోనే ఇక్కడ ఇంటి నిర్మాణం చేపడతానని చెప్పారు. 
 
దీనిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. "ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖలో స్థిరపడాలని నిర్ణయించుకున్న మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానని వెల్లడించారు.
 
అలాగే, చిరంజీవి నటించిన కొత్త చిత్రం వాల్తేరు వీరయ్య ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన"ని తెలిపారు. అలాగే, చిరంజీవి ప్రసంగం తాలూకు పత్రికా కథనాన్ని కూడా ఆయన తన ట్వీట్‌కు జతచేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments