Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవికి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి స్వాగతం

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (17:35 IST)
మెగాస్టార్ చిరంజీవికి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి హృదయపూర్వక స్వాగతం చెప్పారు. ఆదివారం రాత్రి విశాఖ వేదికగా చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో చిరంజీవి మాట్లాడుతూ, తాను ఇక్కడే స్థిరపడతానని, విశాఖ పౌరుడిని అవుతానని చెప్పారు. భీమిలి వెళ్లే దారిలో స్థలం కొనుగోలు చేశానని, త్వరలోనే ఇక్కడ ఇంటి నిర్మాణం చేపడతానని చెప్పారు. 
 
దీనిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. "ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖలో స్థిరపడాలని నిర్ణయించుకున్న మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానని వెల్లడించారు.
 
అలాగే, చిరంజీవి నటించిన కొత్త చిత్రం వాల్తేరు వీరయ్య ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన"ని తెలిపారు. అలాగే, చిరంజీవి ప్రసంగం తాలూకు పత్రికా కథనాన్ని కూడా ఆయన తన ట్వీట్‌కు జతచేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiara Advani: గుడ్ న్యూస్ చెప్పిన కియారా దంపతులు.. పాప సాక్స్ ఫోటోతో?

టీజర్ లో మించిన వినోదం మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ఉంటుంది : చిత్ర బృందం

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి 'కన్నా నీ..' సాంగ్ రిలీజ్

Anasuya: అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నాగబంధం మూవీ

శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్, బాబీ నిర్మాతలుగా రాజమండ్రీలో తాజా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments