Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవికి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి స్వాగతం

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (17:35 IST)
మెగాస్టార్ చిరంజీవికి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి హృదయపూర్వక స్వాగతం చెప్పారు. ఆదివారం రాత్రి విశాఖ వేదికగా చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో చిరంజీవి మాట్లాడుతూ, తాను ఇక్కడే స్థిరపడతానని, విశాఖ పౌరుడిని అవుతానని చెప్పారు. భీమిలి వెళ్లే దారిలో స్థలం కొనుగోలు చేశానని, త్వరలోనే ఇక్కడ ఇంటి నిర్మాణం చేపడతానని చెప్పారు. 
 
దీనిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. "ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖలో స్థిరపడాలని నిర్ణయించుకున్న మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానని వెల్లడించారు.
 
అలాగే, చిరంజీవి నటించిన కొత్త చిత్రం వాల్తేరు వీరయ్య ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన"ని తెలిపారు. అలాగే, చిరంజీవి ప్రసంగం తాలూకు పత్రికా కథనాన్ని కూడా ఆయన తన ట్వీట్‌కు జతచేశారు. 

 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments