Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌గం రోజులు గ‌డిచిపోయాయ్... ఇక స‌మ‌ర‌మే అంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

విజ‌య‌వాడ ‌: వైసీపీ ఎమ్మెల్యేలు ఇక రణం ప్రారంభించారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గ నిధుల కోసం ఏపీ విప‌క్ష ఎమ్మెల్యేలు సీఎం చంద్ర‌బాబును క‌లిశారు. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టం వ‌ల్ల తాము వివ‌క్ష‌కు గుర‌య్యామ‌ని, త‌మ ని

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (18:01 IST)
విజ‌య‌వాడ ‌:  వైసీపీ ఎమ్మెల్యేలు ఇక రణం ప్రారంభించారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గ నిధుల కోసం ఏపీ విప‌క్ష ఎమ్మెల్యేలు సీఎం చంద్ర‌బాబును క‌లిశారు. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టం వ‌ల్ల తాము వివ‌క్ష‌కు గుర‌య్యామ‌ని, త‌మ నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధికి నిధులివ్వాల‌ని నేరుగా సీఎంనే డిమాండు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. విజ‌య‌వాడ‌లో సీఎం క్యాంపు కార్యాల‌యంలో అపాయింట్‌మెంట్ తీసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు చంద్ర‌బాబును క‌లిశారు. 
 
ఇప్ప‌టికే స‌గం ప‌ద‌వీ కాలం పూర్త‌యిపోయింద‌ని, ఇక ఇప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను అభివృద్ధి చేయ‌క‌పోతే, ప్ర‌జ‌లు త‌మ‌ను ఉపేక్షించ‌ర‌ని పేర్కొన్నారు. 2019 ఎన్నిక‌ల్లోగా త‌మ ప‌ద‌వీ కాలం పూర్త‌య్యే లోగా అభివృద్ధిపై తాము దృష్టి సారించ‌క త‌ప్ప‌ద‌ని సెల‌విచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌కు స‌మ‌న్యాయం చేయ‌డానికే తాను కృతనిశ్చ‌యంతో ఉన్నాన‌ని తెలిపారు. అనంత‌రం వైసీపీ ఎమ్మెల్యేలు అమ‌రావ‌తిలో వెల‌గ‌పూడి తాత్కాలిక స‌చివాల‌యాన్నిసంద‌ర్శించారు. అక్క‌డి ప‌నులు, నిర్మాణాల‌ను ప‌రిశీలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments