రోజమ్మకు కీలక పదవి, ఉత్తర్వలు జారీ చేసిన ప్రభుత్వం

Webdunia
గురువారం, 11 జులై 2019 (15:13 IST)
వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాకు కీలక పదవి లభించింది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా రోజాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గ విస్తరణ అనంతరం నిరాశ చెందిన రోజాను పిలిచి సీఎం జగన్ మోహన్ రెడ్డి బుజ్జగించారు.
 
మంత్రివర్గంలోకి తీసుకోకపోవడానికి గల కారణాలు చూపించి సముచిత స్థానం కల్పిస్తామని సీఎం జగన్ మాట ఇచ్చిన నేపథ్యంలో ఆమెను ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేయడంలో అధికారికంగా పదవి చేపట్టనున్నారు రోజా. ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించడంతో  రోజా సముచిత స్థానం కల్పించినట్టయింది. ఈ పదవిలో రోజా రెండేళ్లపాటు కొనసాగుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments