Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనలా చెప్పారట... రోజాకు కౌంట్‌డౌన్ స్టార్ట్... జగన్ ఆ పని చేస్తే ఔట్...

వైసీపీ ఎమ్మెల్యే రోజా అంటే వైసీపీ ఫైర్ బ్రాండ్ అనే పేరు పడిపోయింది. దీనితో పార్టీకి నష్టమా...? లాభమా...? అనే మీమాంస ఆ పార్టీని వెన్నాడుతోందట. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను పెట్టుకున్నారు. ఆయన ఓ నివేదిక ఇచ్చారట

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (14:54 IST)
వైసీపీ ఎమ్మెల్యే రోజా అంటే వైసీపీ ఫైర్ బ్రాండ్ అనే పేరు పడిపోయింది. దీనితో పార్టీకి నష్టమా...? లాభమా...? అనే మీమాంస ఆ పార్టీని వెన్నాడుతోందట. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను పెట్టుకున్నారు. ఆయన ఓ నివేదిక ఇచ్చారట. 
 
ఆ నివేదికలో రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల పార్టీకి లాభం లేకపోగా నష్టం అని తేల్చి చెప్పారట. ఆ నివేదికను చూసిన జగన్ కాస్తంత షాక్ తిన్నప్పటికీ చర్యలు తీసుకోక తప్పదన్న ఆలోచనకు వచ్చేశారట. అధికార పక్షాన్ని ఎండగట్టడంలో దిట్ట అయినప్పటికీ ప్రజల్లో మైలేజి రావడంలో మైనస్ మార్కులు పడుతున్నాయని ప్రశాంత్ చెప్పినట్లు సమాచారం. 
 
దీనితో జగన్ వారి స్థానాల్లో వేరేవారిని నియమిస్తాడనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు లగడపాటి రాజగోపాల్ ఇటీవలే... జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వున్నంతకాలం చంద్రబాబు నాయుడుకి దిగులే లేదని తేల్చి చెప్పడాన్ని కూడా జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments