దుబాయ్‌లో నన్నెవరూ ఏమీ చేయలేదంటున్న రోజా

వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా దుబాయ్‌లో పర్యటిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళిన రోజా ఎంజాయ్ చేస్తోంది. అయితే దుబాయ్‌లో ఉన్న వైసిపి కార్యకర్తలు, నాయకుల కోరికతో ఒక సమావేశంతో పాల్గొంది.

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2017 (16:33 IST)
వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా దుబాయ్‌లో పర్యటిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళిన రోజా ఎంజాయ్ చేస్తోంది. అయితే దుబాయ్‌లో ఉన్న వైసిపి కార్యకర్తలు, నాయకుల కోరికతో ఒక సమావేశంతో పాల్గొంది. 2 వేల మంది వైసిపి కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్‌లో 10 మంది ఒక చోట కలిసి ఉండకూడదు. అలాంటి 2 వేల మంది ఒకే ప్రాంతంలో ఉండటంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
 
అందరూ వెళ్ళిపోవాలంటూ పోలీసులు చెప్పారు. రోజాను కూడా పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు. అయితే కొన్ని ఛానళ్ళలో రోజా‌ను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారంటూ వార్తలు వచ్చాయి. దీంతో రోజా తన వాట్సాప్ ద్వారా ఒక వీడియో మెసేజ్‌ను పంపింది. తనను ఎవరూ అరెస్టు చేయలేదని, వస్తున్న వార్తలన్నీ అవాస్తవమేనని చెప్పారు. దుబాయ్‌లో వైసిపి కార్యకర్తలు, నాయకుల మీటింగ్ బాగా జరిగిందని అందులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments