Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మొదలైన ఎన్నికల సందడి.. ఉద్యోగులకు తాయిలాలు.. విందు భోజనాలు

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2023 (10:41 IST)
ఏపీలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే ఎన్నికల సందడి మొదలైంది. ముఖ్యంగా, అధికార వైకాపా నేతలు ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉపాధ్యాయులను తమవైపు తిప్పుకొనేందుకు గురువారం పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
 
ఉద్యోగులందరికీ మంచి విందు భోజనం ఏర్పాటుచేశారు. ప్రతి ఒక్కరికీ గోడ గడియారాలు అందజేశారు. సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగులే కీలకమని, రాబోయే రోజుల్లో మరింత సమర్థంగా పనిచేయాలని ఇందులో పాల్గొన్న కలెక్టరు లోతేటి శివశంకర్‌ అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. ఉద్యోగులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments