ఏపీలో మొదలైన ఎన్నికల సందడి.. ఉద్యోగులకు తాయిలాలు.. విందు భోజనాలు

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2023 (10:41 IST)
ఏపీలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే ఎన్నికల సందడి మొదలైంది. ముఖ్యంగా, అధికార వైకాపా నేతలు ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉపాధ్యాయులను తమవైపు తిప్పుకొనేందుకు గురువారం పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
 
ఉద్యోగులందరికీ మంచి విందు భోజనం ఏర్పాటుచేశారు. ప్రతి ఒక్కరికీ గోడ గడియారాలు అందజేశారు. సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగులే కీలకమని, రాబోయే రోజుల్లో మరింత సమర్థంగా పనిచేయాలని ఇందులో పాల్గొన్న కలెక్టరు లోతేటి శివశంకర్‌ అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. ఉద్యోగులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments