Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మొదలైన ఎన్నికల సందడి.. ఉద్యోగులకు తాయిలాలు.. విందు భోజనాలు

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2023 (10:41 IST)
ఏపీలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే ఎన్నికల సందడి మొదలైంది. ముఖ్యంగా, అధికార వైకాపా నేతలు ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉపాధ్యాయులను తమవైపు తిప్పుకొనేందుకు గురువారం పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
 
ఉద్యోగులందరికీ మంచి విందు భోజనం ఏర్పాటుచేశారు. ప్రతి ఒక్కరికీ గోడ గడియారాలు అందజేశారు. సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగులే కీలకమని, రాబోయే రోజుల్లో మరింత సమర్థంగా పనిచేయాలని ఇందులో పాల్గొన్న కలెక్టరు లోతేటి శివశంకర్‌ అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. ఉద్యోగులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments