Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపాపై ఫిర్యాదుకు రాష్ట్రపతిని కలవనున్న వైకాపా బృందం

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (08:44 IST)
వైకాపాకు చెందిన ప్రతినిధి బృందం మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలవనుంది. తమ పార్టీపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్రపతికి వివరిస్తామని వైకాపా నేతలు తెలిపారు.
 
ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైకాపా బృందం ఢిల్లీలో నేడు రాష్ట్రపతిని కలవనుంది. తెదేపా దుష్ప్రచారాన్ని రాష్ట్రపతికి వివరిస్తామని వైకాపా నేతలు తెలిపారు. ఇదిలావుండగా, కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా నేతలు కలిశారు. 
 
ఢిల్లీకి వెళ్లిన పలువురు నేతలు సోమవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల్ని కలిశారు. వైకాపా గుర్తింపును రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై చేస్తున్న దాడులు, వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. గంజాయి సహా రాష్ట్రంలోని సమస్యలను ప్రస్తావిస్తే తమపై దాడులు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments