Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ తీరుపై మండిపడిన వైకాపా నేతలు

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (15:21 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలపై ఏపీలోని అధికార వైకాపా పార్టీకి చెందిన నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉన్నారనీ, కానీ బీజేపీ నేతలు మాత్రం వారి మధ్య చిచ్చుపెట్టి కుల మతాల కుంపటిని రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
దేశ ప్రజల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయాలనుకోవడం ఘోర తప్పిదమన్నారు. మత శక్తులు, విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారని, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వైకాపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. 
 
మరో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, మతం పేరుతో భారతీయ జనతా పార్టీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుందని ఆయన ఆరోపించారు. జిన్నా టవర్‌ అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sankranthiki Vasthunam: గోదారి గట్టు మీద రామచిలుకవే పాటకు థియేటర్‌లో స్టెప్పులేసిన జంట

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ గురించి తెలుసా.. ఆస్తుల సంగతేంటి?

నా లెగసీని కంటిన్యూ చేసే వారిలో కిషోర్ ఒకరు : బ్రహ్మానందం

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో మోసం చేశారన్న వెన్నెల కిశోర్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments