Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ తీరుపై మండిపడిన వైకాపా నేతలు

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (15:21 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలపై ఏపీలోని అధికార వైకాపా పార్టీకి చెందిన నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉన్నారనీ, కానీ బీజేపీ నేతలు మాత్రం వారి మధ్య చిచ్చుపెట్టి కుల మతాల కుంపటిని రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
దేశ ప్రజల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయాలనుకోవడం ఘోర తప్పిదమన్నారు. మత శక్తులు, విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారని, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వైకాపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. 
 
మరో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, మతం పేరుతో భారతీయ జనతా పార్టీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుందని ఆయన ఆరోపించారు. జిన్నా టవర్‌ అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments