Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ తీరుపై మండిపడిన వైకాపా నేతలు

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (15:21 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలపై ఏపీలోని అధికార వైకాపా పార్టీకి చెందిన నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉన్నారనీ, కానీ బీజేపీ నేతలు మాత్రం వారి మధ్య చిచ్చుపెట్టి కుల మతాల కుంపటిని రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
దేశ ప్రజల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయాలనుకోవడం ఘోర తప్పిదమన్నారు. మత శక్తులు, విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారని, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వైకాపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. 
 
మరో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, మతం పేరుతో భారతీయ జనతా పార్టీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుందని ఆయన ఆరోపించారు. జిన్నా టవర్‌ అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments