పవన్‌పై వైసీపీ నేత సజ్జల ఫైర్: ఆ వ్యవహారంపై ఎందుకు స్పందించలేదు..

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (19:02 IST)
ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆధిపత్య ధోరణి అవలంభిస్తుందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పవన్‌పై వైసీపీ నేత సజ్జల మండిపడ్డారు. 
 
టీడీపీ నేత వినోద్ జైన్ వల్ల బాలిక ఆత్మహత్య చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు సజ్జల. ఉద్యోగుల వ్యవహారంలో ఆధిపత్య ధోరణి పదం బాగుందని వాడినట్లు వున్నారని పవన్‌ను హెచ్చరించారు. 
 
చర్చల్లో ఆధిపత్య ధోరణి అనటానికి అర్థం ఏమైనా ఉందా? మేం అమరావతి భూములను తాకట్టు మాత్రమే పెడుతున్నాం… టీడీపీ ఏకంగా వేలాది ఎకరాల భూములను అమ్మాలని పాలసీ గానే పెట్టుకుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments