Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌పై వైసీపీ నేత సజ్జల ఫైర్: ఆ వ్యవహారంపై ఎందుకు స్పందించలేదు..

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (19:02 IST)
ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆధిపత్య ధోరణి అవలంభిస్తుందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పవన్‌పై వైసీపీ నేత సజ్జల మండిపడ్డారు. 
 
టీడీపీ నేత వినోద్ జైన్ వల్ల బాలిక ఆత్మహత్య చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు సజ్జల. ఉద్యోగుల వ్యవహారంలో ఆధిపత్య ధోరణి పదం బాగుందని వాడినట్లు వున్నారని పవన్‌ను హెచ్చరించారు. 
 
చర్చల్లో ఆధిపత్య ధోరణి అనటానికి అర్థం ఏమైనా ఉందా? మేం అమరావతి భూములను తాకట్టు మాత్రమే పెడుతున్నాం… టీడీపీ ఏకంగా వేలాది ఎకరాల భూములను అమ్మాలని పాలసీ గానే పెట్టుకుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ మార్క్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments