Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : ప్రధాన నిందితుడు లొంగుబాటు

ఠాగూర్
సోమవారం, 14 అక్టోబరు 2024 (15:24 IST)
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వైకాపా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య సోమవారం ఎదుట లొంగిపోయారు. మంగళగిరి కోర్టుకు వచ్చిన చైతన్య... న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. 
 
గత వైకాపా ప్రభుత్వంలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో చైతన్య ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఉన్నాయి. అయితే, ఇటీవలి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైతన్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఆయన సోమవారం లొంగిపోయాడు. వైకాపా ముఖ్య నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడుగా గుర్తింపు పొందిన చైతన్యను టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments