Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : ప్రధాన నిందితుడు లొంగుబాటు

ఠాగూర్
సోమవారం, 14 అక్టోబరు 2024 (15:24 IST)
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వైకాపా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య సోమవారం ఎదుట లొంగిపోయారు. మంగళగిరి కోర్టుకు వచ్చిన చైతన్య... న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. 
 
గత వైకాపా ప్రభుత్వంలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో చైతన్య ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఉన్నాయి. అయితే, ఇటీవలి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైతన్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఆయన సోమవారం లొంగిపోయాడు. వైకాపా ముఖ్య నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడుగా గుర్తింపు పొందిన చైతన్యను టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments