Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : ప్రధాన నిందితుడు లొంగుబాటు

ఠాగూర్
సోమవారం, 14 అక్టోబరు 2024 (15:24 IST)
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వైకాపా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య సోమవారం ఎదుట లొంగిపోయారు. మంగళగిరి కోర్టుకు వచ్చిన చైతన్య... న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. 
 
గత వైకాపా ప్రభుత్వంలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో చైతన్య ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఉన్నాయి. అయితే, ఇటీవలి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైతన్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఆయన సోమవారం లొంగిపోయాడు. వైకాపా ముఖ్య నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడుగా గుర్తింపు పొందిన చైతన్యను టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments